ఉప్పల్లో జరగాల్సిన వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లకు సంబంధించి రకరకాల వార్తలు వస్తున్నాయి. అసలు ఈ మ్యాచ్లకు సంబంధించి ఐసీసీకి బీసీసీఐ పంపిన డ్రాఫ్ట్లో ఏముందనేది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్ లో అర్జున్ టెండూల్కర్ తన ఫస్ట్ వికెట్ తీశాడు. ఈ క్రమంలోనే తన తండ్రి సచిన్ 14 ఏళ్ల పగని చల్లార్చాడు. దీంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి విషయం?
అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ 2023 మెగా టోర్నీన జరగబోతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీని నిర్వహించేందుకు ఇప్పటికే 12 స్టేడియాలను షార్ట్ లిస్ట్ చేసింది BCCI. అందులో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ (ఉప్పల్) స్టేడియం కూడా చోటు దక్కించుకుంది.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ నుంచి క్రేజీ అప్డేట్ రానే వచ్చేసింది. తేదీలు, మ్యాచుల షెడ్యూల్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోనూ కొన్ని మ్యాచులు జరగనుండటం ఫ్యాన్స్ కి తెగ కిక్కిస్తోంది.