యూపీఐ యాప్ పేమెంట్స్ మీద అదనపు ఛార్జీలు విధిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఎన్పీసీఐ ఏం చెప్పిందంటే..!
యూపీఐ పేమెంట్స్ విషయంలో ఇకపై ఛార్జీల మోత మోగనుంది. ఈ సమయంలో పేటీఎం తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కస్టమర్ల కోసం ఒక కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మీ కోసం..
డిజిటల్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక నగదు చలామణి పూర్తిగా తగ్గిపోయింది. యూపీఐ యాప్స్ ద్వారా క్షణాల్లో పేమెంట్ జరిగిపోతోంది. ‘టీ’ తాగాక పది రూపాయలు చెల్లించాలన్నా వీటి ద్వారానే చెల్లిస్తున్నారు. అంటే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే.. వంటి యాప్స్ ద్వారా అన్నమాట. అయితే.. వీటి ద్వారా జరిపే చెల్లింపులపై పరిమితులు ఉన్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI).. ఒక వ్యక్తి తన యూపీఐ ఐడీ ద్వారా ఒక […]