Osama Bin Laden: ఓ ప్రభుత్వ ఆఫీసులో ఒసామా బిన్ లాడెన్ ఫొటో దర్శనమిచ్చిన ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. ప్రభుత్వ పవర్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్న ఓ అధికారి లాడెన్ను రోల్ మోడల్గా పేర్కొంటూ ఆఫీసులో ఆయన ఫొటోను తగిలించాడు. చివరకు ఉద్యోగం పొగొట్టుకుని వీధి పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ ప్రభుత్వ అధికారి ఉత్తర ప్రదేశ్, ఫరూఖాబాద్లోని ‘దక్షిణాంచల్ విద్యుత్ వితరన్ నిగమ్ లిమిటెడ్లో సబ్ డివిజన్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. ఆయన […]
Love Letter: కుమారుడు చేసిన పని కారణంగా ఓ పూజారి చావు దెబ్బలు తిన్నాడు. అతడితో పాటు గుడిని కూడా ఓ యువతి కుటుంబం ధ్వంసం చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్, బడౌన్ జిల్లా, ఉప్రైలా గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఎల్లప్పుడూ ఆమెను ఫాలో అయ్యేవాడు. యువకుడి తండ్రి గ్రామంలోని జహర్వీర్ దేవ్ గుడిలో పూజారి. యువకుడు […]
కాలం కొన్ని గాయాలను చేస్తుంది. దెబ్బతిన్న ఆ సమయంలో కాస్త ఓర్పు, సహనం పాటిస్తే చాలు.. కాలమే ఆ దెబ్బలకి మందు రాస్తుంది. ఈ విషయాన్ని ఋజువు చేసిన, చేస్తున్న ఓ ఘటన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఏడాది జూలై 30న లక్నోలోని కృష్ణానగర్ ఏరియాలో క్యాబ్ డ్రైవర్ సాదత్ అలీ, ప్రియదర్శిని అనే అమ్మాయి మధ్య జరిగిన సంఘటన అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ ఘటనలో క్యాబ్ డ్రైవర్ తప్పు లేకపోయినా.. ప్రియదర్శిని […]
పొలిటికల్ డెస్క్- మన దేశంలో ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తాయి. ఒకరిని మించి మరొకరు పోటీ పడీ మరి వరాలు ఇస్తారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ అంసెబ్లీ ఎన్నికలు రాబోతున్న నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లును ఆకర్షించేందుకు భారీ స్థాయిలో హామీలు ఇస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏంచేస్తామో ప్రకటనలు గుప్పిస్తున్నాయి. వచ్చే యేడాది జరగనున్న ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల నేపధ్యంలో ఈ సారి కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు […]
శ్రీకృష్ణుడి జన్మస్థలమైన మధురలో మద్యం, మాంసం నిషేధిస్తున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక సందర్భంగా సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నారు. మద్యం, మాంసం అమ్మకాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆగస్టు 30న ఆదేశాలు జారీ చేశారు.లక్నోలో జరిగిన కృష్ణోత్సవ్ 2021 కార్యక్రమంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రసంగించిన ఆయన మద్యం, మాంసం వ్యాపారం చేసే వారు తమ వ్యాపారాన్ని మార్చుకోవాలని అన్నారు. హిందువులంతా మధురను శ్రీమహా […]
రోజుకు సగటున 90 అత్యాచారా కేసులు నమోదు!! అది కూడా నిర్భయ ఘటన తరువాత కేసులు నమోదు . నిందితులలో చాలా తక్కువమందికి శిక్షలు … మహిళలపై అత్యాచార ఘటనలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి. మహిళలకు కనీస రక్షణ ఉండడంలేదు. దీంతో మహిళల జీవితం కాస్త ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఆడ పిల్లలు కనిపిస్తే చాలు రెచ్చిపోతున్నారు కామాంధులు. కొంతమంది మృగాలుగా మారిపోయి కామంతో కళ్లుమూసుకుపోయిన పాశవికంగా మహిళలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. 80 ఏళ్ల వృద్ధురాలి పై అత్యాచారం […]
ప్రేమించిన అమ్మాయికి పెళ్లి అయిపోతుంటే ఏ లవర్ కైనా కడుపు మండిపోతూ ఉంటుంది. ఎలా అయినా ఆ పెళ్లిని ఆపేసి తన ప్రియురాలిని దక్కించుకోవాలి అనుకుంటాడు. కానీ.., రియల్ లైఫ్ లో ఇలాంటి సాహసాలకి తావు ఉండదు. ఇందుకే చాలా మంది యువకులు తమ ప్రియురాలి పెళ్ళికి అటెండ్ అవుతూ ఉంటారు. మండపంపై పెళ్లి బట్టల్లో ఉన్న తన ప్రేయసిని చివరిసారి కళ్ళారా చూసుకుని.., ఆమె రూపాన్ని గుండెల నిండుగా నింపుకుని.., నీ సుఖమే నే కోరుకున్నా […]
సెకండ్ వేవ్ తో దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి కేసులు భారీగా పెరుగుతున్నాయి. దీంతో వైరస్ ను అరికట్టేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అయితే కొందరు టీకా తీసుకునేందుకు ఆసక్తి చూపించడం లేదు. మరికొందరు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా ఇబ్బందులు వస్తాయోమేనని బయపడుతున్నారు. దీంతో టీకా కార్యక్రమాన్ని ప్రోత్సహించేందుకు ఉత్తర్ ప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగులు వ్యాక్సిన్లు తీసుకునేలా చర్యలు చేపట్టారు. ఎవరైతే […]
ఉత్తరాఖండ్లోని పిథౌర్గఢ్ జిల్లాలో సరయూ నది ఒడ్డున డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మృతదేహాలు కరోనా బాధితులకు చెందినవని భావిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ వ్యాప్తి మధ్య గంగతోపాటు ఇతర నదుల ఒడ్డున మృతదేహాలు కనిపించడం ఇటీవలి కాలంలో సంచలనంగా మారింది. ఈ విధంగా నదీ తీరాలలో మృతదేహాలు కనిపించడం ఉత్తరప్రదేశ్, బీహార్ మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో చోటుచేసుకుంది. తాజాగా ఉత్తరాఖండ్లోని సరయూ నదిలో కూడా మృతదేహాలు తేలుతూ కనిపిస్తున్నాయి. […]
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఫేస్ మాస్క్, శానిటైజర్, భౌతికదూరం వంటి వాటిని తప్పనిసరి చేశాయి. అయితే.. వీటిని కొందరు పాటించడకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. సాధారణంగా మాస్కులు ధరించకుండా బయటకు వస్తే.. ఆయా రాష్ట్రాల్లోని నిబంధనలను బట్టి రూ.1000 జరిమానా లేదా మూడు లేదా ఆరు నెలల జైలు శిక్ష వంటివి విధిస్తున్నారు. అయితే కొందరు పోలీసులు ఇలాంటి వారిలో బుద్ది రావాలని రకరకాల శిక్షలను వేస్తున్నారు. కుప్పిగంతులు వేయించడం, గుంజీలు తీయించడం వంటి సంఘటనలు […]