ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారిక పార్టీ వైఎస్సాఆర్సీపీ ఆరు స్థానాలు గెలిచినప్పటికీ.. ఓడిపోయిన ఒక్క స్థానం గురించే దిగులు చెందింది. దీనికి క్రాస్ ఓటింగే కారణమని భావించిన వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. వారిలో ఒకరు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. అయితే ఆమె టీడీపీకి అమ్మడుుపోయారన్నా ఆరోపణలు నేపథ్యంలో ఆమె ప్రధాన అనుచరుడు తిరుగుబావుటా ఎగుర వేశారు. ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క స్థానం టీడీపీకి దక్కడంపై జీర్ణించుకోలేని అధికార పార్టీకీ చెందిన వైఎస్సార్సీపీ.. క్రాస్ ఓటింగ్ కారణమని తెలిసి, అందుకు కారకులైన వారిగా భావించి నలుగురి ఎమ్మెల్యేలపై వేటు వేసింది. అయితే వీరిలో ఓ మహిళా ఎమ్మెల్యే కూడా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సస్పెన్షన్ తర్వాత ఆమె టీడీపీలో చేరే అవకాశాలున్నాయని భావించగా.. ఊహించని ట్విస్ట్ నెలకొంది.
ఈ మద్య జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన వైసీపీకి పెద్ద షాక్ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా అత్యధిక మెజార్టీతో టీడీపీ తరుపు నుంచి పంచుమర్తి అనురాధ గెలిచింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పపడ్డారని అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార వైసీపీ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడం సంచలనంగా మారింది. నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం వేటు వేసింది.
ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ కార్యకర్తలు ఆమెపై సీరియస్ గా ఉన్నారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు ఆమె కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
ఎమ్మెల్సీ ఎన్నికలతో ఏపీలో రాజకీయం వెెేడెక్కింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వైసీపీ చర్యలు తీసుకుంది. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. వారిలో ప్రముఖంగా ఉండవల్లి శ్రీదేవి పేరు వినిపిస్తోంది. ఇందుకే సీఎం చర్యలు తీసుకున్నారు అంటూ పలు కారణాలు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త కుంపటిని రాజేసినట్లు అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడటంతో ఒక ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయం సాధించింది. ఈ క్రాస్ ఓటింగ్ ఘటను సీరియస్ తీసుకున్న పార్టీ నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది.
ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో క్రాస్ ఓటింగ్ జరిగిందనే విషయం స్పష్టం అవుతోంది. ఈ క్రమంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఆ వివరాలు..