వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టుకు వింత సమస్యలు ఎదురవుతున్నాయి. వన్డే ప్రపంచకప్ సన్నాహకంగా పనికస్తుందనుకుంటే.. ఈ టూర్ తో కొత్త ప్రాబ్లమ్స్ వెలుగుచూస్తున్నాయి. తొలి టీ20లో ఇలాంటి ఒక చర్య వల్ల టీమ్ మేనేజ్ మెంట్ నవ్వుల పాలైంది.
గత మూడు సీజన్ లుగా ఘోర ప్రదర్శన చేస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ సారి జట్టులో భారీ మార్పులు చేయాలని భావిస్తుంది. ఈ నేపథ్యంలో హ్యారీ బ్రూక్ తో పాటు ఇద్దరు ఇండియన్ స్టార్ల మీద కూడా వేటు వేయనున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2023లో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. సన్ రైజర్స్ యంగ్ ప్లేయర్స్ కు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పాఠాలు చెబుతూ కనిపించాడు.
ఐపీఎల్ సమరంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుంది. రాజస్థాన్ బ్యాటర్లు ఇచ్చిన భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో తొలి ఓవర్లోనే తడబడింది.
తాజాగా ఆసీస్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-1తో కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో ఇటు టీమిండియా మాజీ క్రికెటర్లతో సహా.. ఇతర దేశాల ఆటగాళ్లు కూడా టీమిండియాపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా పాక్ మాజీ స్పిన్నర్ అయితే ఏకంగా.. ప్రస్తుతం ఉన్న బౌలర్లతో టీమిండియా వరల్డ్ కప్ గెలవదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఐపీఎల్.. మరికొన్ని రోజుల్లో సగటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే ఈ సారి ఐపీఎల్ లో పెద్ద స్టార్లు గా ఎదిగే టాప్-5 యంగ్ ప్లేయర్స్ ను సెలక్ట్ చేశాడు సౌరవ్ గంగూలీ.
ఇండియన్ క్రికెట్లోకి ఒక మిస్సైలా దూసుకొచ్చాడు జమ్ము ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్. తన వేగంతో ప్రపంచ క్రికెట్ను ఆకర్షించిన ఉమ్రాన్.. టీమిండియా తరఫున అత్యంత వేగంవంతమైన బౌలింగ్ వేసిన బౌలర్గా నలిచాడు. ప్రపంచంలో ఏ బ్యాటర్ అయినా ఆడేందుకు భయపెడే పేస్తో బౌలింగ్ వేసే ఉమ్రాన్.. తనకు సహజసిద్ధంగా వచ్చిన ఈ టాలెంట్తో టీమిండియాకు ఒక వజ్రాయుధంగా మారగలడు. అందుకే టీమ్ మేనేజ్మెంట్ ఉమ్రాన్ బ్యాక్ చేస్తోంది. అతన్ని సరిగ్గా వాడుకుంటే.. టీమిండియాకు తిరుగుండదు. రెండువైపులా పదునుండే […]
టీమిండియా ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉంది. వరుస విజయాలు సాధిస్తూ.. సిరీస్ లు కైవసం చేసుకుంటోంది. మెున్న శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్ లను గెలుచుకున్న భారత్.. తాజాగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ ను కూడా మరో మ్యాచ్ మిగిలుండగానే చేజిక్కించుకుంది. ఇక భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా ఉందనే చెప్పాలి. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లో ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా […]
టీమిండియా అంటే బ్యాటర్లు, స్పిన్నర్లు మాత్రమే చాలామందికి గుర్తొస్తారు. పేస్ బౌలర్లు చాలా తక్కువ మంది మాత్రమే కనిపిస్తుంటారు. ప్రస్తుతం పరిస్థితి చాలా మారిపోయింది. బుమ్రా, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లాంటి కుర్రాళ్ళు తమ స్పీడ్ బౌలింగ్ తో అదరగొడుతున్నారు. బుల్లెట్ల లాంటి బంతులేసి బ్యాటర్లని భయపెడుతున్నారు. అయితే బుమ్రా గతేడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉంటున్నాడు. ఎప్పుడు వస్తాడనేది ఇంకా తెలియట్లేదు. ఈ టైంలో సిరాజ్, ఉమ్రాన్ లాంటి వాళ్లు మెప్పిస్తున్నారు. వీరితో […]
తిరువనంతపురం వేదికగా జరుగుతున్న చివరిదైన మూడో వన్డేలో మంచి బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా సిరీస్ క్లీన్స్వీప్ దిశగా దూసుకెళ్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్ రాణించడంతో తొలి వికెట్కు శుభారంభం అందించింది. కెప్టెన్ రోహిత్ 49 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత.. విరాట్ కోహ్లీ-గిల్ జోడీ ఇన్నింగ్స్ను అద్భుతంగా ముందుకు నడిపిస్తోంది. ప్రస్తుతం గిల్ 75 రన్స్తో, […]