ఒకప్పటి కంటే ఇప్పుడు టెక్నాలజీ ఎన్నో రెట్టు అభివృద్ధి చెందింది. అధునాతన సాంకేతికత వినియోగం క్రికెట్లో కూడా బాగా పెరిగింది. అయితే ఇప్పటికీ కొన్ని రూల్స్ విషయంలో మాత్రం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయం తీసుకోకపోవడంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.
ఆర్సీబీతో మ్యాచులో రాజస్థాన్ ఓడిపోయింది. కానీ ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ మాత్రం హాట్ టాపిక్ గా మారిపోయాడు. అంపైర్ తో గొడవనే ఇందుకు రీజన్. ఇంతకీ ఏం జరిగింది?
క్రికెట్లో ఎల్ఈడీ స్టంప్స్ వినియోగం గత ఆరేడేళ్లలో బాగా పెరిగింది. ఐసీసీ ట్రోఫీలతో పాటు ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ లీగ్స్లోనూ వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ స్టంప్స్ ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే.
అంతసేపు సరదాగా నెలకొని ఉన్న వాతావరణంలో.. చిన్న వివాదం కారణంగా దారుణాలు చోటు చేసుకున్న సంఘటనలు అనేకం చూశాం. ఇక తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు.. కొందరు ఆటగాళ్లు సహనం కోల్పోతుంటారు. ఒక్కోసారి ప్రత్యర్థి ఆటగాళ్లతో గొడవలకు దిగితే.. మరికొన్ని సార్లు తమ జట్టులోని ఆటగాళ్లపైకే యుద్ధానికి దిగుతారు. ఇక మరికొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అంపైర్లతో వాగ్వాదానికి దిగుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో జరిగింది. బంగ్లా ప్రీమియర్ లీగ్ లో సందర్భంగా ఫార్చ్యూన్ బారిషల్స్ వర్సెర్ సిల్హెట్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ […]
కష్టాల్లో ఉన్న టీమిండియాను మంచి బ్యాటింగ్తో ఆదుకున్న దీపక్ హుడాపై భారత క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని వాంఖడే క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం భారత్-శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్లో దీపక్ హుడా మంచి ప్రదర్శన కనబర్చాడు. 94 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకుని.. 41 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడి శ్రీలంక ముందు 163 పరుగుల టార్గెట్ ఉంచడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే.. […]
ఐసీసీ టీ20 వరల్డ్ కప్లో ప్రతి మ్యాచ్ తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. బుధవారం టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత తడబడిన భారత్ 11 పరుగులకే(2) వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో కూడా కేఎల్ రాహుల్ స్టార్టింగ్లో చాలా భయపడుతున్నట్లు కనిపించాడు. కానీ, ఎప్పుడైతే కోహ్లీ క్రీజులోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి కేఎల్ రాహుల్ కూడా ఫామ్లోకి వచ్చాడు. 32 బంతుల్లోనే 4 సిక్సర్లు, 3 ఫోర్ల […]
క్రీడా రంగంలో విషాదం నెలకొంది. ICC మాజీ అంపైర్ పాకిస్థాన్ కు చెందిన అసద్ రౌఫ్(66) గుండెపోటుతో గురువారం(సెప్టెంబర్ 15)న హఠాన్మరణం చెందాడు. ఈ విషయాన్ని అతని సోదరుడు తాహీర్ మీడియాకు వెల్లడించాడు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ క్రీడాభిమానులకు అంపైర్ గా అసద్ రౌఫ్ సుపరిచితుడు. పాకిస్థాన్ అలనాటి అంపైర్ అలీం దార్ తర్వాత మళ్లీ అంతటి పేరు సంపాదించిన అంపైర్లలో అసద్ ఒకరు. 66 సంవత్సరాల అసద్ 170కి పైగా అంతర్జాతీయ మ్యాచ్ లకు […]
క్రికెట్ ప్రపంచంలో దిగ్గజాలు మృతి అనేది కొనసాగుతూనే ఉంది. తాజాగా కారు ప్రమాదంలో సౌత్ ఆఫ్రికాకు చెందిన మాజీ అంపైర్ రూడీ ఎరిక్ కోఎర్ట్ జెన్(73) కారు ప్రమాదంలో మృతి చెందినట్లు కుమారుడు రూడీ కోఎర్ట్జన్ జూనియర్ అల్గోవా ఎఫ్ఎంకు తెలియజేశాడు. ఎప్పటిలాగానే రూడీ తన మిత్రుడితో కలిసి గోల్ఫ్ ఆడేందుకు కేప్ టౌన్కు వెళ్లినట్లు తెలియజేశాడు. వాళ్లు సోమవారమే తిరిగి రావాల్సింది. కానీ, వాళ్లు ఇంకో రౌండ్ ఆడేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిజేశాడు. సౌత్ ఆఫ్రికా రైల్వేస్ […]
క్రికెట్ ప్రపంచంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) అత్యంత ధనిక బోర్డు అని అందరికీ తెలిసిందే. ఇప్పటికే బీసీసీఐ తమదైనశైలిలో ఎన్నో అద్భుత నిర్ణయాలు తీసుకుని అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో బీసీసీఐ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటి వరకు ఆటగాళ్లకు మాత్రమే ఏ+ గ్రేడ్ ని ఇచ్చేవారు. ఇకనుంచి అంపైర్లకు కూడా ఏ+ గ్రేడ్ కాంట్రాక్ట్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గురువారం జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం […]