టీమిండియా క్రికెటర్లు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. స్టార్ బ్యాట్ మన్ కేఎల్ రాహుల్.. తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకుని ఓ ఇంటి వాడయ్యాడు. భారత యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్, తన ప్రేయసి ఉత్కర్షను ఈ నెల 3న వివాహం చేసుకున్న సంగతి విదితమే. ఇప్పుడు
ఐపీఎల్ లో భాగంగా చెన్నై తరపున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు తుషార్ దేశ్ పాండే. అయితే అలాంటి బౌలర్ కూడా ప్రస్తుతం ఒక విషయంలో ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు.
'ఇష్టమొచ్చినట్లు బౌలింగ్ చేస్తే.. ఇంకో కెప్టెన్ కింద ఆడాల్సి ఉంటుంది'. ఆటగాళ్లను ఉద్దేశిస్తూ ధోని ఇచ్చిన ఈ వార్నింగ్ బాగానే పనిచేస్తోంది. సీఎస్కే బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తున్నారు. ఆ మాటలు ఓ యువ క్రికెటర్ లో పౌరుషాన్ని నింపాయి. ఇంకేముంది తరువాతి మ్యాచులోనే ధోనీ చెప్పినట్లు చేసి ఫలితాన్ని రాబట్టాడు.
చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్ లో ఫస్ట్ టైమ్ 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ ని ఉపయోగించి చరిత్ర సృష్టించింది. కానీ అదే సీఎస్కేకు రివర్స్ కొట్టేసింది. సదరు ప్లేయర్లని నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?