టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలానే భక్తులకు సంతోషాన్ని కలిగించే ఓ నిర్ణయం టీటీడీ తీసుకుంది.
తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ కొత్త రూల్ తీసుకొచ్చింది. భక్తులకు సజావుగా సేవలను అందించడంతో పాటు పారదర్శకత కోసం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇవే..!
టీటీడీ శ్రీ పద్మావతి చిన్న పిల్లల గుండె ఆస్పత్రికి అరుదైన రికార్ట్ ను సొంతం చేసుకుంది. ఇక్కడి వైద్యులు నెల రోజుల వ్యవధిలో రెండు గుండె శస్త్రచికిత్సలను విజయవంతగా పూర్తి చేశారు.
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో మార్చి నెలకు సంబంధించి తిరుమలలో నిర్వహించే ప్రత్యేక పర్వదినాలను, ఇతర కార్యక్రమాలను టీటీడీ ప్రకటించింది.
తిరుమల లడ్డూ ప్రసాదానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. ఈ లడ్డూకు వచ్చే రుచి మరెక్కడా రాదని భక్తులు అంటుంటారు. అంతటి ఘనమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే..!
తిరుమల కొండ అంటే పవిత్రమైన చోటు. సామాన్యులు నుంచి సెలబ్రిటీల వరకు ఎవరొచ్చినా సరే పద్ధతిగా స్వామి వారిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదం పొందుతారు. అలా సెలబ్రిటీలు వచ్చిన ప్రతిసారి మీడియా వాళ్లు కవర్ చేస్తూ ఉంటారు. ఆ న్యూస్ కూడా వైరలవుతుంది. కానీ ఇప్పుడు ఓ నటి ఏకంగా కొండపై రచ్చ చేసింది. టికెట్ కోసం గొడవ గొడవ జరగడంతో పాటు ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటనపై ఏపీ […]
కలియుగ దైవంగా తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడిని భక్తులు కొలుస్తారు. ప్రపంచ నలుమూల నుంచి స్వామి వారి దర్శనం కోసం తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. విదేశాల్లో సైతం శ్రీవారి అనేక దేవాలయాలు ఉన్నాయి. అనేక దేశాల్లో వేంకటేశ్వరస్వామి విగ్రహాలను నెలకొల్పినారు. ఇప్పటి దాకా ప్రపంచంలో అతిపెద్ద వేంకటేశ్వరస్వామి విగ్రహం మారిషస్ లో నిర్మిచారు. ఈ విగ్రహం ఎత్తు 108 అడుగులు. ఈ క్రమంలోనే తాజాగా అతిపెద్ద తిరుపతి వేంకటేశ్వరుడి విగ్రహం విశాఖలో ఏర్పాటు కాబోతోంది. […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త పాలకమండలిని నియమించింది. మొత్తం 25 మందితో టీటీడీ పాలకమండలిని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. టీటీడీ పాలకమండలిలో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి నలుగురు, తమిళనాడు నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఇద్దరు, మహారాష్ట్ర నుంచి ఒకరు స్థానం దక్కించుకున్నారు. ఎక్స్అఫిషియో సభ్యులుగా వైసీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి కొనసాగుతారని ఏపీ దేవాదయ శాఖ పేర్కొంది. ఇక కొత్త ఏర్పటు చేసిన టీటీడీ […]
తిరుపతి- ప్రపంచ ప్రఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వచ్చి శ్రీవారి వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆపద మొక్కుల వాడిగా, వడ్డీ కాసులు వాడిగా పేరున్న శ్రీవారికి భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించుకుంటారు. తిరుమల ఆలయంలోని హుండీలో కానుకలు వేయడంతో పాటు, టీటీడీకి పెద్ద ఎత్తున విరాళాలు ఇస్తూ ఉంటారు. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకల రూపంలో కోట్ల రూపాయలు వస్తుంటాయి. ఐతే […]