‘తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి’అని సామెత. అంటే అవి అంత బాగుంటాయి మరీ. అలాగే మన దేశంలో ఉన్న హిందూ దేవాలయాలకు కూడా కొన్ని ప్రత్యేకతలు, ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏ గుడికి వెళ్లినా.. ఆ దేవుణ్ణి/దేవతను స్మరించుకున్నాక, ప్రసాదాలను కచ్చితంగా తీసుకుంటాం.
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అధికారిక వెబ్ సైట్ లో టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది.
తిరుపతి దేవస్థానం చాలా ప్రశస్తి ఉంది. నిత్యం వేల కొద్ది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ప్రతిరోజు కోట్లలో హుండీ ఆదాయం సమకూరుతుంది. టీటీడీ నుండి తాజాగా ఒక ప్రకటన వెలువడింది.
ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రమైన తిరుమలలో టీ కప్పులపై క్రిస్టియన్ మతానికి చెందిన శిలువ గుర్తు కలకలం రేపింది. ఓ టీ కొట్టులో T అక్షరాన్ని శిలువ గుర్తులో ముద్రించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రపంచంలో అతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో వాటిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. నిత్యం వేలాది మంది శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్తుంటారు. ఇక భక్తుల రద్దీ పెరుగుతున్న క్రమంలో ఎపటికప్పుడు టీటీడీ దేవస్థాన అనేక సౌకర్యాలను కల్పిస్తుంది. అలానే తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంది. తాజాగా మరో సరికొత్త కార్యక్రమాన్ని టీటీడీ నిర్వహించనుంది.
శ్రీవారి హుండీ లెక్కింపులో భాగంగా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి విదేశీ డాలర్ పై కన్నేశాడు. ఎవరూ చూడడం లేదనుకుని ఆ విదేశీ డబ్బును దొంగిలించాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టడం కలకలంరేపింది. నో ఫ్లై జోన్ ప్రాంతమైన తిరుమల కొండల మీదుగా మూడు హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టాయి. దీంతో శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇలానే జరిగిందంటూ ఆగ్రహిస్తున్నారు.
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలకమండలి సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలానే భక్తులకు సంతోషాన్ని కలిగించే ఓ నిర్ణయం టీటీడీ తీసుకుంది.
ప్రపంచంలో ప్రస్థిది చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే తమ సామర్థ్యం మేరకు భక్తులు స్వామి వారికి విరాళం సమర్పిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు శ్రీవారికి భారీ విరాళం అందించారు.