తిరుమల ఆలయ డ్రోన్ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆగమశాస్త్రం ప్రకారం కూడా ఆలయంపై డ్రోన్లు, విమానాలు ఎగరవేయడానికి వీలు లేదని తెలిపారు. ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అసలు ఆ దృశ్యాలు నిజమైనవేనా? ప్రస్తుతానివేనా? అనే అంశాలను తెలుసుకునేందుకు ఫారెన్సిక్ విభాగానికి పంపడం జరిగింది. మరోవైపు తిరుమల ఆలయ డ్రోన్ దృశ్యాలను వైరల్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై కేసు […]
ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గురించి తెలుగు ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మన పురణాలు, హైందవ సంస్కృతి.. వంటి వాటి గురించి ఎంతో సింపుల్గా.. సామాన్యులకు కూడా అర్థం అయ్యే రీతిలో వివరిస్తూ.. హైందవ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీలో చాగంటి కోటేశ్వరరావుకు సముచిత స్థానం కల్పించేందుకు సిద్ధమయ్యింది. అది ఏంటంటే.. టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా చాగంటి […]
తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ ఆలయం ప్రత్యేకతలు, ప్రాచుర్యం గురించి ఇప్పుడు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రంపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఆలయాల్లో తిరుమల కూడా ఒకటి. రోజూ లక్షల్లో భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. స్వామివారికి హుండీ ఆదాయమే రోజుకు కోట్లలో వస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఏర్పాట్లు, నిర్వహణ విషయంలో తితిదేని భక్తులంతూ మెచ్చుకుంటూనే ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సేవలు చేస్తూ ఉంటారు. తితిదే అందించే సేవల్లో […]
తిరుమల తిరుపతిలో వెలసిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ప్రపంచ నలుమూలల నుంచి శ్రీవారి దర్శనం కోసం వేలాది మంది తిరుమలకు వస్తుంటారు. ఇదే సమయంలో భక్తులు స్వామికి వారికి కానుకలు సమర్పిస్తుంటారు. కొందరు భక్తులు స్వామి వారికి భారీ విరాళం అందిస్తుంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ ఎన్నారై టీటీడీ కి కోటి రూపాయల భారీ విరాళాన్ని అందజేశారు. అలాగే మరో ఇద్దరు భక్తులు స్వామివారి అన్న […]
టీమిండియా స్టార్ క్రికెటర్ కేదార్ జాదవ్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించి.. సతీసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నాడు. తెల్లని లాల్చీపైజామాలో తిరుమలకు వచ్చిన జాదవ్తో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. చాలా మంది అతనితో సెల్ఫీలు దిగారు. జాదవ్ కూడా ఎవరీ కాదనకుండా వారితో ఫొటోలు దిగాడు. ఇక ఐపీఎల్లో ఢిల్లీ, ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్తో టీమిండియాకు ఆడిన జాదవ్.. తన పవర్ హిట్టింగ్తో అతి తక్కువ టైమ్లోనే మంచి ప్లేయర్గా ఎదిగాడు. కానీ.. […]
కలియుగ దైవం, తిరుమల తిరుపతి వెంకన్నను దర్శించుకునే భక్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. క్యూలైన్లోని భక్తులకు దర్శనానికి సుమారు 48 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. భారీ రద్దీ వల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయి.. రింగురోడ్డులోని గోగర్భం డ్యాం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. దాదాపు 6 కిలోమీటర్ల వరకు భక్తులు బారులు తీరి.. శ్రీవారి దర్శనం కోసి వేచి చూస్తున్నారు. రద్దీ భారీగా పెరగడంతో.. తిరుమలలో వసతి […]
TTD: కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారం, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రపంచ వ్యాప్తంగా భక్తులు ఉన్నారు. భక్తులు దేశ విదేశాలనుంచి తిరుపతి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటారు. తమకు తోచిన విధంగా.. ఇష్టపూర్వకంగా విరాళాలు సమర్పింస్తుంటారు. ఇక, తిరుమల శ్రీవారు ప్రపంచంలోనే అత్యంత ధనవుంతుడైన దేవుడిగా కీర్తి ఘడించారు. ఆయన దగ్గర భారీగా ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల వ్యవహారాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుంది. తాజాగా, టీటీడీ తిరుమల […]
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వివధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. మంత్రి రోజా తరచుగా తిరుమల వెళ్లి దర్శనం చేసుకునే సంగతి తెలిసిందే. తాజాగా తిరుమల స్వామి వారికి దర్శనం కోసం వెళ్లిన మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురయ్యింది. 20 మంది అనుచరులతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లిన రోజాకు టీటీడీ నో చెప్పింది. కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. […]
తిరుమలకు వెళ్తే భక్తుల్ని టీటీడీ అప్రమత్తం చేసింది. ఆగష్టు 11 నుంచి 15 వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. దీంతో వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్రను వాయిదా వేసుకోవాలని కోరుతోంది. తిరుమలకు వచ్చే భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. వారాంతంపు రద్దీతో పాటు పండుగలతో వరుస సెలవులు వచ్చాయంటోంది […]
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబరు నెలలో వార్షిక బ్రమహ్మోత్సాల దృష్ట్యా 9 రోజుల పాటు ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రహ్మోత్సవాలు జరిగే ఆ తొమ్మిది రోజులు స్వామివారి ప్రత్యేక దర్శనాలు అన్నీ రద్దు చేశారు. కేవలం సర్వ దర్శనం ద్వారానే భక్తులకు అనుమతి ఉంటుందని ప్రకటించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి […]