తిరుమల దేవస్థానానికి, శ్రీవారికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు ఉన్నారు. దేశ విదేశాల నుంచి ఆయనకు విరాళాలు, కానుకలు అందుతూనే ఉంటాయి. అయితే చాలా మంది విరాళం ఇచ్చే సమయంలో వారి వివరాలను తెలయజేయరు. అయితే అలా వివరాలు లేకుండా వచ్చిన విరాళాల వల్ల ఇప్పుడు టీటీడీకి కేంద్రం జరిమానా విధించింది.
తిరుమల శ్రీవారి దర్శనం కోసం నడిచి వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి బోర్డు శుభవార్త అందించింది. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు కానుంది. మిగిలిన వివరాలు..
తిరుమల శ్రీవారి దర్శనానికి ఎప్పుడూ రద్దీ ఉంటూనే ఉంటుంది. ఇది వేసవి కావడంతో ఆ రద్దీ మరింత పెరుగుతుంది. అందుకే టీటీడీ అధికారులు అందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇప్పుడు తిరుమల భక్తులకు టీటీడీ మరో శుభవార్త కూడా చెప్పింది.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ ఇవాళ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారికి నారావారి కుటుంబం భారీ విరాళాన్ని అందజేసింది.
తిరుమల గదుల బుకింగ్స్, లడ్డూ ప్రసాద వితరణలో టీటీడీ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు, గుర్తింపు ఉంది. రోజుకి లక్షల్లో భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం, అవాంఛనీయ ఘటనలు జరగకుండా టీటీడీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.
తిరుమల శ్రీవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుందామా అని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. క్షణకాలమైనా వేంకటేశ్వరుడ్ని కనులారా చూద్దామని అనుకుంటారు. అలాంటి వారికి టీటీడీ శుభవార్త చెప్పింది.