తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ ఇప్పటి వరకు ఎన్నో పథకాలు అందుబాటులోకి తీసుకు వచ్చారు. పండుగ సీజన్లో రాయితీలు కల్పిస్తూ.. ప్రయాణికులకు లబ్ది చేకూరేలా చేశారు.
ఈ మధ్య ఆర్టీసీ మేనేజ్మెంట్ ప్రయాణికులను ఆకర్షించేందుకు చాలా ప్రయోగాలు చేస్తుంది. మొన్నటికి మొన్న రెండు బంఫర్ ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ నగరంలోని మహిళా ప్రయాణీకులతో పాటు సీనియర్ సిటిజన్స్ కోసం టీ-6ను, ఫ్యామిలీ కోసం ఎఫ్-24ను తీసుకువచ్చిన సంగతి విదితమే. ఇ
ప్రజలకు రవాణా వ్యవస్థను చేరువ చేసేందుకు టీఎస్ఆర్టీసీ విభిన్న పథకాలతో ముందుకు వస్తుంది. ఇప్పటికే లాజిస్టిక్ సేవలు, ఇతర సేవలతో ఆర్థిక భారంతో పెనుగులాడుతున్న ఆర్టీసీని గట్టెక్కించే పనిలో పడ్డారు ఎండీ సజ్జనార్. తాజాగా మరో పథకాన్ని తీసుకు వచ్చారు.
పండగ సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంటుంది. మొన్న సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రథసప్తమి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ ఆర్టీసీ. ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకూడదని.. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. […]
ఆర్టీసీ దాదాపు 2015 తర్వాత భారీ ఎత్తున బస్సులు కొనుగోలు చేసేందుకు సిద్దమవుతుంది. సుమారు 1000 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు ఇటీవల టెండర్ ప్రక్రియ పూర్తి చేయగా.. అశోక్ లీలాండ్ కంపెనీ వారు సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల డెండర్లు దక్కించుకున్నట్లు సమాచారం. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీకి అశోక్ లేలాండ్ కంపెనీ వారు బస్సులు పూర్తి కాగానే దశల వారిగా పంపించేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలో ఆదివారం నాలుగు సూపర్ లగ్జరీ […]
సాధారణ ప్రయాణికుల రవాణలో ముఖ్యమైనది బస్సు రవాణ. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో బస్సు లది కీలక పాత్ర. అందుకే అంటారు..’ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం’ అని. అయితే ఆగస్టు 15 సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రయాణికులకు అందించనుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా తెలంగాణ ఆర్టీసీ నష్టాలలో కొనసాగుతోంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నడుపుతోంది. సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ […]
ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడానికి ప్రయాణికులు కోరిన చోట బస్సును ఆపి ఎక్కించుకోవడం, దించడం చేసిన ఆర్టీసీ మరో అడుగు ముందుకేసింది. ఫోన్ చేస్తే.. ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు అంటూ ప్రయాణికుల ఇంటి వద్దనే సేవలందించేదుకు రెడీ అయ్యింది. సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులు ఒకే ప్రాంతంలో 30 మంది ఉంటే వారి ప్రాంతం, వారి కాలనీకి బస్సును పంపిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లోని ప్రయాణికులకు ఈ అవకాశాన్ని […]
హైదరాబాద్- ఏడాదంత ఎన్ని పార్టీలు జరిగినా.. డిసెంబర్ 31న చేసే పార్టీ వేరు. ఏడాదంతా ఎంత తాగినా రాని కిక్కు.. 31 రోజు రాత్రి వస్తుంది. ఏడాదంతా ఓ లేక్క.. ఈ రోజు మాత్రమే ఓ లేక్క అన్నట్లు తెగ తాగుతారు. అయితే హైదరాబాద్ లో గత కొన్ని రోజులుగా డ్రంక్ అండ్ డ్రైవ్ నేరాలు భారీగా పెరగటంతో.. సీటీ పోలీసులు మందుబాబులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పగలు, రాత్రి తేడా లేకుండా ఎక్కడికక్కడ డ్రంకన్ డ్రైవ్ […]
హైదరాబాద్- ఎర్ర బస్సు.. పల్లె వెలుగుగా ప్రజల ఆప్యాయత చూరగొన్న ప్రగతి రథ చక్రాల పరిస్థితి కొన్ని నెలల క్రితం వరకు అత్యంత దారుణంగా ఉంది. ఉద్యోగులకు సరిగా జీతాలు ఇవ్వలేక.. బకాయిలు చెల్లించలేని పరిస్థితిలో.. ఇక ప్రైవేట్ పరం చేయడం ఒక్కటే దారి అనే వాదన కూడా తెరపైకి వచ్చింది. మూత పడుతుంది.. ముగిసిపోయింది అనుకున్న పరిస్థితి నుంచి.. తనను తాను సంస్కరించుకుని.. లాభాల బాట పట్టింది టీఎస్ఆర్టీసీ. ఒకప్పుడు విధులకు రావాలంటేనే భయపడిని సిబ్బంది.. […]
ఒకప్పుడు ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటే మహారాజు అతని పరివారం మారువేశాల్లో నగరంలో సంచరించి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని తమ పాలన కొనసాగించేవారు. ప్రజల ఇబ్బందులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే వారికి సరైన న్యాయం చేయగలుగుతాం అని కొన్ని సార్లు రాజకీయ నేతలు, అధికార్లు రంగంలోకి దిగుతుంటారు. ఇప్పుడు అలాంటి పని చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్. సజ్జనార్ ఎక్కడున్నా తనదైన మార్క్ చూపించారు. ప్రస్తుతం టీఎస్ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన సాధారణ ప్రయాణికుడిలా ఆర్టీసీ బస్సులో […]