దేశ రాజకీయాల్లో మార్పు తేవడానికి 'బీఆర్ఎస్' అగ్రనేతలు అడుగులు వేస్తుంటే, కొంత మంది నేతలు మాత్రం లైంగిక పర్వాలకు తెరలేపారు. అధికార పార్టీకి చెందిన ఓ దళిత మహిళా సర్పంచ్ స్థానిక నేతలు తనను లైంగికంగా వేధిస్తున్నారని కన్నీరు పెట్టుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది.
గ్యాస్ ధరల పెంపునకు నిరసనగా ప్రజలు దేశావ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం ఎక్కడిక్కడ ఆందోళనలు, ధర్నాలు చేస్తూ.. తమ గళాన్ని విపిస్తున్నారు. ఇలాంటి సమయాన తెలంగాణ అధికార పార్టీకి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే, గ్యాస్ ధర మరింత పెంచాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందుకోసం.. ఢిల్లీకి రావడానికైనా తాము సిద్ధమని ఆమె వ్యాఖ్యానించారు.
తెలంగాణ బడ్జెట్ 2023 సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉదయం పది గంటల సమయంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఆ బడ్జెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి కుమార్తె.. వైఎస్ షర్మిల రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించి.. ప్రజా సమస్యలపై తిరుగులేని పోరాటం చేస్తున్నారు. ఇక షర్మిల ప్రజాప్రస్థానం పేరుతో.. తెలంగాణలో చేపట్టిన పాదయాత్రలో కొన్ని రోజుల క్రితం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో షర్మిలను అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత ఆమె బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై షర్మిలపై సంచలన వ్యాఖ్యలు […]
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. ఈడీ రిమాండ్ రిపోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కుమార్తె కవిత పేరు ఉన్న విషయం తెలిసిందే. విచారణ కోసం సీబీఐ నోటీసులు కూడా జారీ చేసింది. అందుకు కవిత పూర్తి సహకారం అందిస్తామంటూ డిసెంబర్ 6న ఉదయం 11 గంటలకు తమ నివాసంలో విచారణకు హాజరవుతామంటూ తెలిపారు. అయితే తర్వాత ఎమ్మెల్సీ కవిత సీబీఐకి లేఖ రాశారు. కేంద్ర […]
రాజకీయం ఒక పద్మవ్యూహం. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలం.. మిత్రులు శత్రువులుగా మారొచ్చు. శత్రువులు మిత్రుల్లా మెలగవచ్చు. కానీ.. ఏది జరిగినా దాని వెనుక సామన్య ప్రజలకు తెలియని, అర్థంకాని ఒక బలమైన కారణం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో వచ్చిన కుదుపు వెనుక కూడా ఒక కారణం ఉండే ఉంటుంది. ఆ కారణాలపై తెలంగాణ రాజకీయ విశ్లేషకుల్లో, నేతల్లో.. సామన్య జనంలో సైతం ఒక చర్చ మాత్రం బలంగా జరుగుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. వైఎస్సార్ […]
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లో హీట్ను పెంచుతున్నారు. సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆమె చేపట్టిన పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె బస్సుకు నిప్పు పెట్టడంతో పాటు రాళ్ల దాడి కూడా చేశారు. నేపథ్యంలోనే షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. […]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ స్థాపించి రాష్ట్రంలో అధికార పార్టీ పనితీరుపై ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజా ప్రస్థానం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. స్థానిక ఎమ్మెల్యే పనితీరుపై విమర్శలు చేయడంతో టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు ఈ క్రమంలో రాళ్లదాడికి పాల్పడ్డారు.. అంతేకాదు షర్మిల క్యారవాన్కు నిప్పు పెట్టడంతో పరిస్థితి రణరంగంగా మారింది. […]
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. సోమవారం ఉదయం టీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె పాదయాత్రను అడ్డుకున్నారు. ఆ యాత్రకు సంబంధించిన బస్సుకు నిప్పు పెట్టారు. నిప్పు పెట్టటంతో పాటు బస్సుపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిని వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పు బట్టారు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై విమర్శలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రస్థానం పాదయాత్రను అడ్డుకుని, […]
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. అంతేకాదు.. ఆ యాత్రకు సంబంధించిన బస్సుకు నిప్పు పెట్టారు. నిప్పు పెట్టటంతో పాటు బస్సుపై రాళ్ల దాడి చేశారు. షర్మిల గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సోమవారం ఉదయం ప్రజా ప్రస్ధానం పాదయాత్రలో ఉన్న షర్మిలపై ఈ దాడి జరిగింది. ఈ దాడి గురించి వైఎస్ షర్మిల స్పందించారు. సోమవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ […]