యాదాద్రి భువనగిరి జిల్లాలో గత శుక్రవారం జరిగిన ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదం తెలిసిందే. అయితే ప్రమాద సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించి వేలమంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడాడు.
దేశంలోనే అతి పెద్ద రైలు ప్రమాదం మొన ఒడిశాలో జరిగింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే మరో సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హౌరా-సికింద్రాబాద్ మధ్య నడిచే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురైంది. ఇలా నాలుగుసార్లు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది.
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా వరుస రైలు ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాలు కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఈ మద్య కాలంలో రైలు ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. సాంకేతిక లోపాలు కొన్ని అయితే.. మానవ తప్పిదాలు మరికొన్ని. ఈ రోజు ఉదయం హౌరా-సికింద్రాబాద్ ఫలక్నూమా ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.
ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగింది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ కి కారణం ఒక వ్యక్తి అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
ఈ మద్య కాలంలో వరుసగా రైలు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. గత నెల ఒడిశా బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటన మరువక ముందే పలు చోట్లు రైలు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.
ఒడిశా రాష్ట్రం వరుస రైలు ప్రమాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనను మరువకముందే మరో రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఒకటి రైలు కింద పడి ఆరుగురు రైల్వే కార్మికులు చనిపోగా.. మరో ఎక్స్ ప్రెస్ లో రైలులో మంటలు వ్యాపించాయి.
ఒడిశాలోని బాలాసోర్లో జరిగిన రైళ్ల ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇంతటి విపత్తు జరిగిన రైల్వే అధికారుల నిర్లక్ష్యంలో ఏ మాత్రం మార్పు ఉండటం లేదు. రైలు పట్టాల మీద బతుకులతో చెలగాటాలు ఆడుతున్నారు. సికింద్రాబాద్-అగర్తలా ఎక్స్ప్రెస్ను బి5 బోగీలో మంటలు చెలరేగాయి. నిన్నటికి నిన్నసీల్దా-అజ్మీర్ ఎక్స్ప్రెస్ రైలు జనరల్ కోచ్లలో మంటలు చెలరేగాయి. ఇప్పుడు
ఇటీవల దేశ వ్యాప్తంగా తరుచూ రైల్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కొద్ది నిమిషాల తేడాతో ఏకంగా మడు రైళ్ల ప్రమాదం జరగడంతో తీవ్ర విషాదం నిండుకుంది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 288 మంది మరణించగా.. సుమారు 100 మందికిపైగా గాయపడ్డారు.