ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వాహనదారులపై కొరడా ఝులిపిస్తున్నారు. ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
రోడ్డుపై వెళ్లేటపుడు అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చాలు ఎవరు ఏ ఆపదలో ఉన్నారో అని అంబులెన్స్ వెళ్లేందుకు దారిస్తాము. కానీ కొంత మంది డ్రైవర్లు అవసరం లేకున్నా సైరన్ మోగిస్తూ దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నగరంలో ఓ అంబులెన్సు డ్రైవర్ బజ్జీల కోసం సైరన్ మోతతో వెళ్లాడు. ఆ తరువాత పోలీసుల ఎంట్రీతో షాక్ అయ్యాడు.
టూ వీలర్ అనేది ప్రస్తుతం నిత్యావసరంగా మారిపోయింది. ఎక్కడికైన ప్రయాణించాలంటే టక్కుమని గుర్తొచ్చేది బైక్ మాత్రమే. ఉద్యోగస్తులు, చిరువ్యాపారులు మొదలుకొని వివిధ వృత్తుల పనివారు ఎక్కువగా బైక్ లనే వాడుతుంటారు. ఈ క్రమంలో ఓ చిరుద్యోగి, టూ వీలర్ పై తన కొడుకు ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరగడంతో చలాన్లు పెరిగిపోయాయి. దీంతో పోలీస్ వారు ఆ బండిని తీసుకెల్లారు. దీని తర్వాత ఏం జరిగింది..? ఆ తండ్రి ఏం చేశారు..? అనేది ఇప్పుడు చూద్దాం!
రాష్ట్రంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే చోటు హైదరాబాద్ అని అందరికీ తెలిసిన విషయమే. ఎంతో మంది ఈ బిజీ లైఫ్ లో రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకపై రోడ్డు దాటే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.
హెల్మెట్ ధరించకుండా వాహనాలను నడుపుతూ, ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది. బైక్ పై ప్రయాణిస్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. ఎవరైనా హెల్మెట్ లేకుండా బైక్ పై ప్రయాణాలు చేస్తే పోలీసులు జరిమానా విధిస్తుంటారు. తాజాగా యూపీ పోలీసులు కారులో ప్రయాణిస్తున్న వ్యక్తికి జరిమానా విధించారు.
ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేయడం అనేది మామూలే. తనిఖీలు చేసినప్పుడు వాహనదారులు పోలీసులకు సహకరించాలి. అంతేగానీ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తే పెద్ద కేసే అవుతుంది. ఒక యువకుడ్ని ట్రాఫిక్ పోలీస్ ఆపినందుకు అతన్ని కారు బానెట్ పై ఎక్కించుకుని 20 కిలోమీటర్లు లాక్కెళ్లాడు.