వ్యవసాయం చేసే వారికి అనేక రకాల ఉపకరణాలు ఉంటాయి. అయితే వాటిల్లో అతి ప్రధానమైనది ట్రాక్టర్. ఎందుకంటే పంట వేసే మొదలు.. చివరి వరకు అనేక దశల్లో ట్రాక్టర్ తో రైతులు చాలా పని ఉంటుంది. అయితే ట్రాక్టర్ ను డ్రైవర్ లేకుండా నడిపే.. కొత్త టెక్నాలజి వచ్చింది.
వ్యవసాయంలో ట్రాక్టర్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్ ను అద్దె కోసం తెచ్చుకుంటారు. కానీ గంటకు ఇంత అని చెప్పి కొంతమంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు రైతులకు నరకం చూపిస్తుంటారు. దీంతో రైతుల డబ్బంతా మన్నులో పోసినట్టే అవుతుంది. రైతుకి కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, సొంతంగా ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే బాగుణ్ణు అని. కానీ ట్రాక్టర్ కొనాలంటే ఆర్థిక స్థోమత చాలదు. అయితే అలాంటి రైతుల కోసం ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందిస్తోంది. సగం ధరకే ట్రాక్టర్ ని కొనేందుకు సబ్సిడీ ఇస్తోంది.
కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అలాంటి ఓ ఘటనే ఇది. పార్క్ చేసి ఉన్న ఓ వాహనం దానికదే స్టార్ కావడంతో అందరూ షాక్కు గురయ్యారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
రైతులకు ట్రాక్టర్ తో చాలా అవసరం ఉంటుంది. వ్యవసాయ పనుల్లో ట్రాక్టర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎక్కువగా దుక్కి దున్నడానికి ట్రాక్టర్ ని వినియోగిస్తారు. అందరి రైతుల దగ్గర సొంతంగా ట్రాక్టర్ ఉండదు. ఊళ్ళో పెద్ద రైతులకు తప్ప చిన్న రైతులకు ఉండదు. దీంతో ట్రాక్టర్ ను అద్దెకు తెచ్చుకోవాల్సి ఉంటుంది. తెలిసిన వాళ్ళ ట్రాక్టర్ అయితే తక్కువ డబ్బులకు ఇచ్చినా.. డ్రైవర్లు దొరకడం కష్టం. డిమాండ్ ఎక్కువ కాబట్టి ఎక్కువగానే ఛార్జ్ చేస్తారు. ఆయిల్ రైతు కొట్టిస్తే.. […]
ఆవు పేడ వల్ల ఉపయోగం లేదని మన వాళ్ళు కొంతమంది అంటుంటే.. ఆ ఆవు పేడనే ఇంధనంగా మార్చి ట్రాక్టర్లను తయారు చేసింది విదేశీ కంపెనీ. వ్యవసాయ భూముల్లో దున్నడానికి ట్రాక్టర్ల అవసరం ఎంతగానో ఉంది. దుక్కి దున్నడం, దమ్ము చేయడం వంటి పనులకు ఇప్పుడందరూ ట్రాక్టర్లనే వాడుతున్నారు. ఒకప్పుడంటే ఎద్దులని ఉపయోగించేవారు. టెక్నాలజీ పెరిగాక అందరూ ట్రాక్టర్లనే వాడుతున్నారు. అయితే పెరిగిపోతున్న చమురు ధరల కారణంగా ట్రాక్టర్లతో వ్యవసాయం చేయడం రైతులకు పెద్ద సమస్యగా తయారైంది. […]
చిరంజీవి నటించిన అన్నయ్య సినిమాలో తమ్ముళ్ళిద్దరూ శరత్ బాబుతో గొడవపడి ఓమిని వ్యాన్ లో వెళ్తుండగా.. స్కార్పియో కార్ గుద్దితే గాల్లో ఎగిరి కింద పడుతుంది. దాదాపు ఇలాంటి సీనే ఒకటి నిజ జీవితంలో చోటు చేసుకుంది. తిరుపతి సమీపంలో రేణిగుంట-చిత్తూరు బైపాస్ రోడ్డు మీద బెంజ్ కారు ఒక ట్రాక్టర్ ని ఢీ కొట్టింది. కేఏ 04 ఎంయు 3456 నంబర్ గల బెంజ్ కారు.. తిరుపతి నుంచి చిత్తూరు వేగంగా వస్తోంది. ఆ సమయంలో […]
స్మార్ట్ ఫోన్ వచ్చాక సెల్ఫీల పిచ్చి పెరిగిపోయింది. కూర్చున్నా సెల్ఫీ.. నిల్చున్నా సెల్ఫీ తింటున్నా సెల్ఫీ. ఏం చేసినా సెల్ఫీనే. కానీ., ఒక్కోసారి సెల్ఫీ పిచ్చి ప్రాణాలు తీస్తోంది. ఇప్పటికే ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. అనేక కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇంత జరుగుతున్నా మార్పు రావడం లేదు. తాజాగా సెల్ఫీ మోజు యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్తో మూతబడిన విద్యా సంస్థలు ఇప్పుడప్పుడే తెరుచుకునే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో […]