ఒకే ఒక పంట అన్నదమ్ముల ఇంట సిరులు కురిపించి.. లక్షాధికారులను చేసింది. వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నందుకు.. వారి విశ్వాసాన్ని వమ్ము చేయలేదు. ఇంతకు ఆ పంట ఏంటో అర్థమౌతుంది కదా.. అదే ఎర్ర బంగారం టమాటా.
టమాటా రైతులు కోటీశ్వరులైపోతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి టమాటా పండించిన రైతులకు లాభాలు దక్కుతున్నాయి. దీంతో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతున్నారు.
ఎర్ర బంగారం అలియాస్ టమాటా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కలవరపెడుతుంది. అందనంత ఎత్తుకు ఎదిగి.. మరింత రుచిగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా కేజీ టమాటా ధర రూ. 200 పై చిలుకు పలుకుతోంది. టమాటా ధరలు పెరగడంతో వాటి వాడకాన్ని తగ్గించేసినట్లు
టమాట ధర మోత మోగిస్తోంది. ఇప్పటికే మార్కెట్లో కేజీ టమాటా ధర రూ. 200పై చిలుకు పలుకుతోంది. రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న ఈ పంట.. సామాన్యుడికి మాత్రం అందనంత ఎత్తుకు చేరుతుంది. ఇక దరిదాపుల్లో కూడా ధర దిగివచ్చేలా కనిపించడం లేదు.
దేశ వ్యాప్తంగా టమాటా ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగిపోయాయి. సుమారు నెల రోజుల నుండి అందని ద్రాక్షలా తయారయ్యింది. ఇప్పుటి వరకు 150 నుండి 180 మధ్య ఊగిసలాడుతున్న టమాటా రేటు.. రూ. 200 పలుకుతుంది.
ఎన్నడూ లేని విధంగా టమాటా పంట సిరులు కురిపిస్తుంది. తనను నమ్ముకున్న అన్నదాతను లక్షాధికారిని, కోటీశ్వరుణ్ణి చేస్తుంది. మొన్నటి వరకు టమాటా రైతు కన్నీరు కార్చగా.. ఈ ఏడాది మాత్రం లాభాలను చవి చూశాడు.
ఇంట్లో ఏ కూర వండుకున్నా.. అందులో ఒక టమాటా అయినా పడాల్సిందే. టమాటా ఉంటే ఆ రుచే వేరు అంటారు. టమాటాలతో ఎన్నో వెరైటీ వంటలు చేస్తుంటారు. కానీ ఇప్పుడు వినియోగదారుడు టమాటా పేరు చెబితే భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో రూ.100 నుంచి రూ.250 కి చేరింది.
ఇటీవల భారీ వర్షాలు కురియడంతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్ లో టమాటా ధరలు ఆకాశాన్నంటిపోయాయి. ప్రస్తుతం టమాటా సాగు చేసి దిగుబడి చేస్తున్న రైతులు లక్షలు, కోట్లు అర్జిస్తున్నారు.
రెండు నెలల క్రితం వరకు టమాటా కేవలం రూ.20 నుంచి రూ.30 వరకు మాత్రమే పలికింది. గత నెల నుంచి టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి.. ఏకంగా కిలో 150 నుంచి 200 రూపాల వరకు పెరిగిపోయింది. దీంతో ప్రజలు టమాటాలు కొనాలంటే భయపడిపోతున్నారు. దాని బదులు రెండు మూడు రకాల కూరగాయాలు వస్తాయని అంటున్నారు.