రామ్ చరణ్ పాన్ ఇండియా సినిమా మిస్ చేసుకున్నాడా..? దానికి కారణం రాజమౌళినా? అవును నేజమే అంటున్నాయి సినీ వర్గాలు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ కోసం దేశం మొత్తమే కాకుండా విదేశాల్లో ఉండే అభిమానులు కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
రెండు రోజుల వ్యవధిలో రెండు పండుగలు వస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో అదే సందడి నెలకొంది. ఓ వైపు చంద్రయాన్ విజయం. మరో వైపు జాతీయా ఉత్తమ నటుడు అవార్డ్ ఈ రెండు మన దేశంలో జరిగాయి.
మన తెలుగు సినిమా పుట్టి 69 సంవత్సరాలు…69 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన హీరోలు..హీరోలంటే అలాంటి ఇలాంటి హీరోలు కాదు. తమ నటనతో కొన్ని కోట్లమంది తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరిన దేవ దూతలు మన తెలుగు హీరోలు. ఒక నటుడు తెలుగు సినిమా అనేది భారతీయ చిత్ర పరిశ్రమలో ఉందని నిరూపిస్తే.. ఇంకో నటుడు నటన అంటే ఇది అని చాటి చెప్పాడు. ఇంకో హీరో కొత్త కొత్త ప్రయోగాలతో సినిమా అంటే ఇదని నిరూపిస్తే ఇంకో నటుడు తన నటనతో, డాన్సులతో తెలుగు సినిమా స్పీడ్ ని పెంచాడు. వాళ్ళందరూ తమ తమ నటనతో తెలుగు సినిమాకి మంచి గుర్తింపుని తెచ్చారు. కానీ వాళ్లెవరూ సాధించలేని, అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఎవరూ సాధించలేని నేషనల్ అవార్డు ని అంటే జాతీయ ఉత్తమ స్థాయి నటుడి అవార్డుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాధించడంతో యావత్తు తెలుగు సినీ ప్రేక్షకులతో సహా తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆనందంతో ఉన్నారు.
ఇప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి దక్కని అరుదైన గౌరవం ఇప్పుడు దక్కింది. తెలుగు జాతీయ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు కైవసం చేసుకోవడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
1980వ దశకానికి చెందిన ఎన్నో సినిమాల్లో ఆమె కనపడితే చాలు తెలుగు ప్రజలు పూనకం వచ్చినట్టుగా ఉగిపోయేవాళ్లు. అసలు ఆమె పేరు ఎత్తితే చాలు తెలుగు ప్రజలు ముఖంలో ఏదో తెలియని ఆనందం. అగ్రహీరోలు సైతం ఆమె మా సినిమాలో ఉండాలని నిర్మాతలని పట్టుబట్టే వాళ్ళు . అగ్ర హీరోలకి ఎంత క్రేజ్ ఉంటుందో ఆమెకి అంతే క్రేజ్ ఉంది. ఆమె నటించిన సినిమాలు హౌస్ ఫుల్ బోర్డులతో నిండి ఉండేవి. ఇంట్లో ఆడవాళ్లు కూడా తమ మొగుళ్ళని ఆమె నటించిన సినిమాకి వెళ్లవద్దని గొడవపడే వాళ్లంటే.. ఆమె అంటే ఎంత అసూయో అర్థం చేసుకోవచ్చు. కాలగమనంలో సూసైడ్ చేసుకొని చనిపోయిన ఆ నటి గురించి ఇటీవల వచ్చిన ఒక న్యూస్ ఆమె అభిమానులతో పాటు సినీ అభిమానులని షాక్ కి గురి చేసింది.
ఆమె ఒక అందాల నటి. కేరళ రాష్ట్రానికి చెందిన ఆమె తన సొంత మాతృభాష అయిన మలయాళ చిత్ర సీమ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేసి తెలుగు చిత్ర సీమకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా ఈ మధ్యనే ఇండియన్ సినిమా గర్వించదగ్గే ఒక గొప్ప దర్శకుడి సినిమాలో కూడా నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంది. తాజాగా ఆమె తెలుగు అగ్రహీరో మీద చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
తమ్ముడు మూవీ హీరోయిన్ ని గుర్తుపట్టారా? ఇప్పుడెలా ఉందో తెలుసా
అక్కినేని నాగార్జున పుట్టిన రోజున అభిమానుల కోసం మన్మధుడు సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు.
టాలీవుడ్ రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించి చాలా ఏళ్లు అవుతోంది. అప్పుడెప్పుడో 2017లో ఒక్కడు మిగిలాడులో చివరిగా కనిపించాడు మంచు మనోజ్.
మహేష్ బాబు, సౌందర్య హీరో, హీరోయిన్ గా మిస్ అయిన సినిమా ఏంటో తెలుసా?