టోక్యో ఒలంపిక్స్లో మహిళల హాకీ టీమ్ తీవ్రంగా శ్రమంచి కాంస్య పతకం వరకు వెళ్లి చివరకు ఓటమి పాలైంది. ఈ టీమ్ ఓడిపోయిన భారతీయుల మనసులు మాత్రం గెలుచుకున్నారు. చివరికి కాంస్య పతకం వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ మన మహిళల హాకీ టీమ్ కొద్ది స్కోర్తో పోరాడి ఓడారు. దీంతో ఈ హాకీ టీమ్లో గోల్ కీపర్గా ఉత్తమ ప్రతిభ కనబరిచింది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఎర్రావారిపాలెంకు చెందిన రజనీ అనే క్రీడాకారిణి. ఇటీవల జరిగిన […]
టోక్యో ఒలంపిక్స్లో భాగంగా సెమీ ఫైనల్లో రెజ్లింగ్లో కజకిస్థాన్ ఆటగాడు సనయవ్ భారత రెజ్లర్ రవికుమార్ దాహియా పోటీ పడిన విషయం తెలిసిందే. అందులో భారత అథ్లటిక్ రవి కుమార్ ప్రదర్శనకు అంతా సంతోషపడ్డారు. హోరాహోరిగా సాగిన ఈ ఒలంపిక్స్లో చివరికి రవికుమార్ ఏకంగా రజత పతకాన్ని అందించి భారత కీర్తి పతకాన్ని రెపరెపలాడించాడు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. ఈ రెజ్లింగ్ సెమీ ఫైనల్లో ఆడుతున్న క్రమంలో రవి కుమార్ చేయి కండరాన్ని కజకిస్థాన్ ఆటగాడు […]
స్పోర్ట్స్ డెస్క్- టోక్యో ఒలింపిక్ విజేతలకు ప్రముఖ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్లో భారత్కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రాకు 2 కోట్ల రూపాయలు ప్రకటించగా, మిగతా పతకాలు సాధించిన ఆరుగురికి కోటి రూపాయల చొప్పున బైజూస్ నగదు బహుమతి ప్రకటించింది. జాతి నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్ విజేతలకు పలు ఎయిర్ లైన్స్ […]
స్పోర్ట్స్ డెస్క్- టోక్యో ఒలింపిక్స్ లో భారత దేశం నుంచి చాలా మంది క్రీడాకారులు పాల్గొంటున్నా ఇప్పటి వరకు ఒక్క బంగారు పతకం కూడా రాలేదని కొంత ఆవేధన చెందుతూ వస్తున్నాం. కానీ మన దేశానికి గోల్డ్ మెడల్ రానే వచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ కు మొట్టమొదటి గోల్డ్ మెడల్ లభించింది. శనివారం ఫురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో పోటీపడిన నీరజ్ చోప్రా 87.58 మీటర్లతో బంగారు పతకాన్ని సాధించాడు. మొదటి ప్రయత్నంలోనే 87.03 […]
టోక్యో ఒలింపిక్స్- సమయం చాలా విలువైంది. ఇది కొంత మందికి మాత్రమే తెలుసు. ఈ విశ్వంలో చాలా సంఘటనలు రెప్పపాటు కాలంలో జరిగిపోతుంటాయి. క్షణం ఆలస్యం అయినా మళ్లీ ఆ సమయాన్ని మాత్రం వెనక్కి తీసుకురాలేము. అందుకే ఈ ప్రపంచంలో అన్నింటికంటే విలువైంది సమయం అని చెప్పకతప్పదు. ఇక ఒలింపిక్స్ లో క్షణాల విలువ ఆటగాళ్లకు బాగా తెలుసు. ఎందుకంటే క్షణాల తేడాతోనే మెడల్ సాధించడమో, ఓడిపోవడమో జరుగుతుంటుంది. అర క్షణం తేడాతో ఓ ఆటగాడు ప్రపంచ […]
హరాహోరిగా సాగిన టోక్యో ఒలంపిక్స్ ఫైనల్ మ్యాచ్లో రెజ్లర్ రవికుమార్ ఓటమిపాలయ్యారు. అనూహ్య రీతిలో సాగిన ఈ పోరులో చివరికి రవికుమార్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రెజ్లర్ జవుర్ ఉగేవ్ చేతిలో 7-4 తేడాతో రవికుమార్ ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టాడు. దీంతో రవికుమార్ పతకంతో భారత పతకాల సంఖ్య ఐదుకు చేరింది. దీంతో ఎట్టకేలకు స్వర్ణం పతకాన్ని తీసుకొస్తాడని అందరూ ఎదరుచూశారు. కానీ నేడు జరిగిన హారాహోరిగా మ్యాచ్లో మొదట్లో […]
జపాన్ వేదికగా సాగుతోన్న ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళా హాకీ జట్టు అద్భుతమైన పోరాట పటిమతో సెమీస్ చేరిన విషయం తెలిసిందే. అయితే.., ఈ బుధవారం జరిగిన సెమీస్ లో రాణి రాంపాల్ సారథ్యంలోని భారత్ మహిళల హాకీ జట్టు 2-1 గోల్స్ తేడాతో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. నిజానికి ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ లో మొదటిగా ఖాతా తెరిచింది ఇండియానే. తొలి 2 నిమిషాల్లోనే గుర్జీత్ కౌర్ భారత్ కు గోల్ […]
టోక్యో ఒలంపిక్స్లో ఇండియాకు ఎలాగైన హాకీ టీమ్ స్వర్ణ పతాకాన్ని అందిస్తుందని అందరూ అనుకున్నారు. బలమైన ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి సెమీస్లోకి దూసుకెళ్లింది. సెమీస్లోకి అడుగుపెట్టడంతో కొంగొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. ఇక్ దీంతో మొదట్లో భారత టీమ్ అనూహ్యంగా పుంజుకుని చివర్లో మాత్రం చితికిల పడింది. దీంతో భారత అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. భారత హాకీ టీమ్లో సెమీస్లో భాగంగా ప్రపంచ నెంబర్ వన్ బెల్జియం హీకీ పురుషుల జట్టుతో తలపడింది. మొదట్లో గెలుస్తుందనే ఆశలు రేకిత్తాయి. […]
అమరావతి- టోక్యో ఒలింపిక్స్ లో మన తెలుగు తేజం పీవీ సింధు తన సత్తా చాటింది. బ్యాడ్మింటన్లో కాంస్య పతకం సాధించి మన దేశ ప్రతిష్టను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ నేపధ్యంలో పీవీ సింధుకు నగదు ప్రోత్సాహకం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పీవీ సింధుతో పాటు అంతర్జాతీయ, జాతీయ క్రీడా వేదికలపై పతకాలు సాధించిన రాష్ట్రానికి చెందిన ఇతర క్రీడాకారులకు కూడా నగదు ప్రోత్సాహకాలు అందించాలని […]
టోక్యో ఒలింపిక్స్ లో భారత మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇప్పటి వరకు వివిధ విభాగాల్లో మహిళలు సత్తా చాటి మన మువ్వన్నెల జెండాని రెపరెపలాడించగా, ఇప్పుడు భారత మహిళల హాకీ జట్టు దేశం గర్వించే విజయాన్ని అందుకుంది. 3 సార్లు విజేత అయిన ఆస్ట్రేలియా జట్టుని క్వార్టర్ ఫైనల్స్లో ఓడించి ఇండియా దర్జాగా సెమీ ఫైనల్స్లోకి అడుగు పెట్టింది. దీంతో.., ఇంకొక్క విజయం సాధిస్తే.. టోక్యో ఒలింపిక్స్లో భారత మహిళల హాకీ జట్టుకి పతకం ఖాయం […]