ఈ మధ్య దేశంలో వరుస రైలు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. సాంకేతిక లోపాల కారణంగా కొన్ని అయితే.. మానవ తప్పిదాల వల్ల మరికొన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఒకటి తిరుపతి. ఎప్పుడూ శ్రీ వెంకటేశ్వర స్వామి నమో వెంకటేశాయ నామస్మరణలతో మారుమోగుతూ ఉంటుంది. నిత్యం శ్రీవారి భక్తుల రద్దీతో కిటకిటలాడుతూ ఉంటుంది. పర్యాటకుల రాకపోకలతో తిరుపతి వీధులన్నీ
లీటర్ పెట్రోల్ పై 12 రూపాయల తగ్గింపా? ఏంటి నిజమే. ఈరోజుల్లో ఒక్క రూపాయి తగ్గించడమే కష్టం.. అలాంటిది రూ. 12 తగ్గించడమా? ఛాన్సే లేదనుకుంటున్నారా? అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే. లీటర్ పెట్రోల్ ని కేవలం వంద రూపాయలకే..
వరుసగా జరుగుతున్న రైళ్ల ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఒడిశాలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎంతటి విషాదాన్ని నింపిందో అందరికీ తెలుసు. ఈ ఘటనలో మూడు రైళ్లు ఢీకొనగా.. సుమారు 300 మంది చనిపోయిన సంగతి విదితమే.
టాలీవుడ్ లో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్. స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించేందుకు ఆయన 2014లో జనసేన పార్టీని స్థాపించి.. ప్రజల తరుపు నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి స్మార్ట్ సిటీలను డెవలప్ చేయనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో అమరావతి, కాకినాడ, వైజాగ్, తిరుపతి నగరాలను స్మార్ట్ సిటీలుగా తీర్చిదిద్దనుంది. స్మాట్ సిటీగా మారిన తర్వాత రియల్ ఎస్టేట్ బూమ్ అందుకుంటుంది. అందుకే ఇప్పుడే కొన్ని స్థలాలను కొని పెట్టుకుంటే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది. మరి ఏ ఏ ఏరియాలు పెట్టుబడికి అనుకూలంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు రోడ్డుపై నడిచి వెళ్తున్న ఒక మహిళపై బీర్ బాటిల్ విసిరారు. ప్రశ్నించిన ఆమె భర్త పైనా దాడికి దిగారు. దీంతో స్థానికులు వారికి సాయంగా ప్రతిదాడి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేశారు. ఆడపడుచులకు, అన్నదాతలకు, ఆటోడ్రైర్లకు, నేతన్నలకు ఇలా వెనకబడిన ప్రతి వర్గాలను ఆర్థికంగా చేయూతనిస్తూ నేనున్నాను అంటూ అభయమిస్తున్నారు. వృద్ధులకు పెన్షన్లు, స్కూలు పిల్లలకు అమ్మఒడి పథకం ద్వారా చేయూతనిస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.