ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల దర్శనం అనంతరం కారులో కాణిపాకం వెళ్తుండగా చంద్రగిరి మండలం కల్రొడ్డు పల్లి వద్ద కల్వర్టును ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారంతా మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ కారులో సుమారు 9 మంది భక్తులున్నారని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను రుయా […]
నిత్యా మీనన్.. కథా ప్రధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదింకుంది. నటిగా, సింగర్గా గుర్తింపు తెచ్చుకుంది. అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నిత్యా మీనన్.. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు దక్కించుంది. డబ్బు కోసం తాను సినిమాలు చేయడం లేదని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది నిత్యామీనన్. తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్ప.. ఆమె సినిమాలు ఒప్పుకోదు. తన కెరీర్ ప్రాంరభం నుంచి.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ.. ముందుకు […]
రేణిగుంట ఎస్వీపురం టోల్ ప్లాజా దగ్గర లా స్టూడెంట్స్, స్థానికులకు మధ్య భీకర యుద్ధం చోటుచేసుకుంది. టోల్ ఫీజు విషయంలో మొదలైన చిన్న గొడవ పెను దుమారాన్ని రేపింది. ఈ సంఘటన బుధవారం చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్స్ తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడుకు చెందిన ఓ యువతి లా పరీక్ష రాయటానికి తిరుపతి వచ్చింది. పరీక్ష అయిపోయిన తర్వాత ఆమెను అక్కడినుంచి తమిళనాడుకు తీసుకెళ్లటానికి ఆమె భర్త కారులో తిరుపతి వచ్చాడు. భార్యను కారులో […]
మతం అనేది దేవుడ్ని చేరుకునే మార్గం మాత్రమే. భౌతిక రూపంగా మనుషులు వేరైనా ఆత్మలుగా అందరం ఒకటే. మతసామరస్యం అనే మాట మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. మన మతం కాదు, మన దేవుడు కాదు, మన మనుషులు కాదు, మనది కాదు అనుకుని బతికే సొసైటీ ఆఫ్ ఇండియాలో అంతా మనవాళ్లే అని బతికే మనుషులు కూడా ఉంటారు. అందరి దైవం ఒకటే, మన మతాన్ని ప్రేమిద్దాం, పర మతాన్ని గౌరవిద్దాం అని ఆదర్శంగా జీవిస్తుంటారు. […]
ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం చేశారు సీఎం జగన్. ఏపీలో పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తోంది. అలానే పరిశ్రమల స్థాపనకు వెంటనే అనుమతులు మంజూరు చేయడంతో పాటు వాటికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం, రాయితీలు ప్రకటించడం, బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించడం […]
రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబాని శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన fవెంట కొడుకు అనంత్ అంబాని, కాబొయే కోడలు రాధిక కూడా ఉన్నారు. కుటుంబ సభ్యులతో తిరుమలకు చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ముఖేష్ అంబాని ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం తిరుమల దర్శనంలో భాగంగానే అంబాని గోశాలకు వెళ్లి అక్కడ పరిశీలించారు. ఇక ఇదే కాకుండా […]
మృత్యువు ఏ రూపంలో ఎక్కడి నుంచి వచ్చి పలకరిస్తుందో చెప్పడం కష్టం. కొన్ని సార్లు మన అజాగ్రత్త వల్ల ప్రమాదాల బారిన పడితే.. చాలా సందర్భాల్లో మాత్రం ఇతరుల పొరపాటు వల్ల మనం ప్రమాదంలో చిక్కుకుంటాం.. ఒక్కోసారి ప్రాణాలే కోల్పోతాం. మరీ ముఖ్యంగా అతి వేగం వల్ల ఎంత మంది బలయ్యారో లెక్కేలేదు. ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఎన్ని కఠిన చట్టాలు చేసినా.. ఫలితం లేకుండా పోతుంది. తాజాగా అతి వేగం కారణంగా ఇద్దరు మహిళా […]
వివాహేతర సంబంధాల కారణంగా ఎన్నో కాపురాలు నిట్టనిలువునా కూలిపోతున్నాయి. అయినా కూడా లెక్కచేయని కొంత మంది సొంత కాపురాలను సైతం పక్కకు నెట్టి పరాయి సుఖం దారులు వెతుకుతున్నారు. ఇలాగే ఓ మహిళ కట్టుకున్న భర్తను కాదని సొంత మరిదికి శారీరకంగా దగ్గరైంది. ఈ విషయం ఇరుగు పొరుగు చెవిన పడి చివరికి భర్తకు చేరింది. పట్టలేని కోపంతో భర్త ఏం చేశాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతి చిల్లకూరు మండలం కాకువారిపాళెం. ఇదే గ్రామంలో ప్రతాప్ అనే […]
Tirupathi: భార్యపై కోపంతో తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన కన్న కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు కన్నుమూశాడు. తన తండ్రే తనను తగలబెట్టాడని తెలిసినా ఆ చిన్నారి.. తండ్రిని చూడాలంటూనే మృత్యుఒడిలోకి చేరాడు. వివరాలు.. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం బట్టీకండ్రిగ, ఆంధ్ర వాడకు చెందిన రమేష్, ఐశ్వర్య భార్యాభర్తలు. వీరికి మహేష్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ మనస్పర్థల […]
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప చిత్రం పాన్ ఇండియా రేంజ్లో ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని భాషల్లో గొప్ప విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో పుష్ప-2 మూవీపై అంచానాలు భారీగా పెరిగాయి. కేవలం సౌత్ ప్రేక్షకులు మాత్రమే కాక అన్ని భాషల వాళ్లు.. ఈ చిత్రం పార్ట్-2 కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప ది రూల్ చిత్రం షూటింగ్ శరవేగంగా […]