అందమైన జీవితం, బంగారం లాంటి పిల్లలు ఉన్నా.. ఆర్థిక ఇబ్బందులతో చితికిపోతున్న సంసారాలు ఎన్నో. చాలీ చాలని జీతంతో కుటుంబాన్ని పోషించలేక, పిల్లల్ని పెద్ద బడుల్లో చదివించలేక ఎంతో మదనపడుతుంటారు తల్లిదండ్రులు.
భారత్ కలియుగ దేవంగా కొలిచేది వెంకటేశ్వర స్వామిని. ఆ ఏడు కొండల వాడు కొలువైన ప్రాంతం తిరుపతి. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వస్తుంటారు. ఈ దేవాలయం చుట్టూ అనేక ప్రసిద్ధగాంచిన కట్టడాలు ఉన్నాయి.
ఈ మధ్యకాలంలో ఆచారాలు, సాంప్రదాయాలు పాటించేవారు చాలా తక్కువగా ఉన్నారు. విలువలతో, మానవతా దృక్పథంతో మెలిగేవారు కరువయ్యారు. అలాంటిది ఓ ఊరిలో ఆచారాలకు, సాంప్రదాయాలను గౌవరవిస్తున్నారు. మనకు ప్రాథమిక అవసరాలతో పాటు కాళ్ళకు చెప్పులు కూడా చాలా అవసరం . అయితే ‘వేమన ఇండ్లు’ అనే గ్రామంలో ఏకంగా ఊరంతా చెప్పులు లేకుండా ఆచార, సాంప్రదాయాలను కాపాడుకుంటున్నారు.
ధనికుల నుంచి మొదలు పేదవారి వరకు కొన్ని రకాల జంతువులను, పక్షులను పెంచుకుంటారు. ముఖ్యంగా పెంపుడు జంతువుగా శునకాన్నీ పెంచుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఇంట్లో ఓ కుటుంబ సభ్యుని మాదిరిగానే దానిపై ప్రేమ చూపిస్తారు. దానికి ఏదైనా జబ్బు చేస్తే తట్టుకోలేరు. మరి అలాంటిది శునకం మీద ఇంత ప్రేమ పెట్టుకొని అవి ప్రాణం వదిలాక వాటి ఆఖరి కార్యం చేసే వాళ్లని చూశారా? వినడానికి చూడటానికి వింతగా ఉందా.. కానీ ఇది నిజం.. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఇతడి పేరు సుబ్బయ్య. అందమైన మహిళలను టార్గెట్ చేసుకుంటాడు. మెల్లగా పూజలు చేయాలంటూ నేరుగా వారి ఇంటికి వెళ్తాడు. ఆ తర్వాత ముందుగా కొంత డబ్బును తీసుకుని అనంతరం చేయాల్సింది అంతా చేసేసి అక్కడి నుంచి చెక్కేస్తాడు.
వాళ్లిద్దరూ వరుసకు అక్కా చెల్లుళ్లు. ఓ యువతి డిగ్రీ చదువుతుండగా, మరో యువతి బీటెక్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. వీళ్లిద్దరి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆ అక్కా చెల్లెళ్లు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు శ్రద్ధాసక్తులతో తిరుమల కొండకు చేరుకుంటారు. అలాంటి కొండ మీద ఉగ్రవాదులు ఉన్నారనే వార్తలు సంచలనం రేపాయి.
అల్లు అర్జున్ బర్త్డే నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని.. పుష్ప-2 నుంచి టీజర్ను రిలీజ్ చేశారు. దీనితో పాటు బన్నీ తన ట్విట్టర్లో పుష్ప2 ది రూల్ బిగిన్స్ అంటూ షేర్ చేసిన ఫొటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. గంగమ్మ తల్లి గెటప్లో పుష్పరాజ్ విశ్వరూపం చూపాడు. మరి ఆ తల్లి చరిత్ర ఏంటి వంటి వివరాలు..
గత కొంతకాలంగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో జరుగుతున్న పరిస్థితులు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దాంతో ఆ విషయంపై క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేసింది మీడియా. అందులో భాగంగానే తిరుపతిలో ఓ హస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన మోహన్ బాబు, మనోజ్ లను ప్రశ్నించగా.. మీడియాతో మనోజ్ వెటకారంగా మాట్లాడాడు.
తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. వెంకన్న సన్నిధికి వెళ్లే నడక మార్గానికి పక్కనే ఇద్దరు యువకులు స్మోకింగ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.