సాధారణంగా క్రికెట్ మ్యాచ్ లో సినీ తారలు కనిపించి సందడి చేస్తారు. అప్పుడప్పుడు రాజకీయవేత్తలు కనిపిస్తూ ఉంటారు. కానీ నిన్న ఢిల్లీ, కేకేఆర్ మ్యాచ్ చూడడానికి ఆపిల్ CEO టామ్ కుక్ వచ్చి ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసాడు. అతనితో పలు సెలెబ్రిటీలు కూడా ఐపీఎల్ మ్యాచ్ వచ్చారు. .
యాపిల్ సంస్థకు భారత్ అతిపెద్ద మార్కెట్ అని అందరికీ తెలిసిందే. అందుకే టిక్ కుక్ భారత్ పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. తాజాగా ముంబయిలో యాపిల్ సంస్థ తమ మొదటి స్టోర్ ని ప్రారంభించింది. టిమ్ కుక్ గేట్లు తెరచి యాపిల్ స్టోర్ ని ప్రారంభించారు.
యాపిల్ కంపెనీకి భారత్ లో ఎంతో గొప్ప మార్కెట్ ఉంది. యాపిల్ ప్రొడక్టులను భారతీయులు ఎగబడి కొంటారు. రాబోయేకాలంలో యాపిల్ సంస్థకు భారత్ ప్రధాన మార్కెట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే యాపిల్ తమ రిటైల్ స్టోర్ ని కూడా భారత్ లో ప్రారంభించనుంది. అందుకు టిమ్ కుక్ కూడా హాజరుకానున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. ఎప్పుడు ఎవరిని తొలగిస్తారో కూడా తెలియని పరిస్థితి. సింపుల్ గా ఒక మెయిల్ పెట్టేసి మిమ్మల్ని తొలగిస్తున్నాం అంటూ చెబుతున్నారు. అది ఫ్రెషర్స్ నుంచి 15 ఏళ్ల అనుభవం కలిగిన ఉద్యోగులను సైతం తొలగిస్తున్నారు. చిన్నా చితక కంపెనీలు, స్టార్టప్ లు మాత్రమే కాదు.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి ప్రపంచ దిగ్గజాలు సైతం లేఆఫ్స్ కి వెళ్లారు. గూగుల్ అయితే రాబోయే అనర్థాలను ఆపడానికే ఇలా […]
టెక్ ప్రపంచంలో యాపిల్ కు ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఆ కంపెనీకి చెందిన ఫోన్లు మాత్రమే కాదు.. స్మార్ట్ వాచ్, ఎయిర్ పోడ్స్ ఇలా ప్రతి ఒక్క గ్యాడ్జెట్ ని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. పైగా యాపిల్ కంపెనీ నుంచి ఫోన్స్, గ్యాడ్జెట్స్ సరికొత్త మోడల్స్ వస్తూనే ఉంటాయి. వాటికి అలవాటు పడిన వాళ్లు మార్కెట్ లోకి కొత్త మోడల్ రాగానే దానిని కొనేస్తారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయనట్లు కనిపిస్తోంది. యాపిల్ […]
మన చుట్టు పక్కల ఎవరికైనా నెలకు లక్ష రూపాయల జీతం అంటేనే.. ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడతాం. అయితే టెక్ కంపెనీల పుణ్యమా అని.. ఏడాదికి కోట్లలో వేతనం అందుకుంటున్న వారు కూడా ఉంటున్నారు. ఇక ప్రపంచంలోనే అతి పెద్ద టెక్ కంపెనీ యాపిల్. దాని సీఈఓ అయిన టిమ్ కుక్ కు ఏడాది జీతం తెలిస్తే.. గుండె ఆగిపోయినా ఆశ్చర్యం లేదు. ఇంతకు ఆయన ఏడాది జీతం ఎంతంటే.. అక్షరాల 734 కోట్ల రూపాయలకు పైమాటే. అంటే […]
కాలంతో పాటు మానవ జీవన విధానం కూడా ఎంతో వేగం పుంజుకుంది. కాలం వేగంగా పరిగెడుతుందనేది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని బట్టే చెప్పవచ్చు. ఒకప్పుడు మాట్లాడేందుకు సెల్ ఫోన్ వచ్చింది. ఇప్పుడు దాని స్థానంలో స్మార్ట్ ఫోన్లు. అదీగాక లాక్ డౌన్ వేళలో మొబైల్ వాడకం ఎక్కువైపోయి ఆయా టెక్నాలజీ కంపెనీలు న్యూ మోడల్స్ మార్కెట్ లో ప్రవేశపెడుతున్నారు. తాజాగా టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐఫోన్ లో సరికొత్త టెక్నాలజీని అందుబాటులో తీసుకురాబోతుంది. యూఎస్ పేటెంట్ […]