విప్లవ సినిమాలు తీసి వాటితో కూడా హిట్ కొట్టొచ్చు అని నిరూపించారు నటుడు కమ్ దర్శకుడు ఆర్ నారాయణ మూర్తి. ప్రజల్లో చైతన్యం నింపేలా సినిమాలు తీయడంలో ఆయనకు ఆయనే దిట్ట. ఆర్. నారాయణ మూర్తి గురించి దర్శక నిర్మాత తమ్మారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పులిని చూసి నక్కను వాత పెట్టుకోవద్దన్న ఉద్దేశంతో 80 కోట్లతో 10 సినిమాలు తీస్తానని అన్నాను అని అంగీకరించారు తమ్మారెడ్డి. ఇండస్ట్రీలో చిన్నవాడైనా, పెద్దవాడైనా అందరినీ గౌరవించాలని, కలుపుకుని పోవాలన్నారు. తాను ఇలా ఉన్నానంటే ఇండస్ట్రీ కారణమన్నారు. ఓఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై తమ్మారెడ్డి భరద్వాజ క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని.. క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ కోసం రూ.80 కోట్లు ఖర్చు పెట్టారంటూ దర్శక నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తమ్మారెడ్డి కామెంట్స్ను నాగబాబు, రాఘవేంద్ర రావు ఖండించారు. తాజాగా ఆ వ్యాఖ్యలకు తమ్మారెడ్డి వివరణ ఇచ్చారు.
మెగాబ్రదర్ నాగబాబు మరోసారి రెచ్చిపోయారు. తమ్మారెడ్డికి తొలుత ఫేస్ బుక్ పోస్టుతో కౌంటర్ ఇచ్చిన నాగబాబు, ఇప్పుడు ఏకంగా వీడియో పోస్ట్ చేసి మాస్ వార్నింగ్ ఇచ్చారు. కుక్కకి కూడా ఉపయోగం లేదని రెచ్చిపోయారు.
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం లైగర్. ఆగష్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని పరాజయం పొందింది. మూవీ విడుదలకు ముందు ఈ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారు. లైగర్ టీమ్ ప్రమోషన్లలతో భారీ అంచనాలు క్రియేట్ చేశారు. అయితే అంచనాలకు తలకిందులు చేస్తూ లైగర్ […]
కార్తికేయ-2.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ లో అయితే ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 60 థియేటర్లతో మొదలైన సినిమా బీ టౌన్లో ఇప్పుడు వారంలోనే రూ.5 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. నిఖిల్ కెరీర్లో కార్తికేయ 2 సినిమా రిలీజైన వారానికే.. అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. సినిమాలో కంటెంట్ ఉంటే భాషతో సంబధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారంటూ విమర్శకులు సైతం […]
టాలీవుడ్ సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా పాన్ ఇండియా సినిమాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పాన్ ఇండియా సినిమాలకు అన్ని కోట్లు అవసరమా అంటూ ఘాటుగా ప్రశ్నించారు. ఇదిలా ఉంటే అడివి శేష్ ప్రధాన పాత్రలో నటించిన ‘మేజర్’ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా అంచనాలు తలకిందులు చేస్తూ భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా మేజర్ సినిమాను […]