అదితి అనే 10 ఏళ్ల బాలిక తన పేరెంట్స్తో కలిసి యూరప్లోని చాలా ప్రాంతాలను చుట్టేశారు. ప్రతి ఏటా టూర్స్ ప్రొగ్రాం ప్రణాళిక ప్రకారం పెట్టుకుంటారు. అదితి స్కూల్ మిస్ కాకుండా ప్రతి విషయంలో తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ అధికారిక చిహ్నంగా లార్డ్ హనుమాన్ చిహ్నాన్ని ప్రకటించింది. దీంతో క్రీడాలోకంతో పాటు, హనుమ భక్తులు ఆనంద పరవశంలో మునిగితేలుతున్నారు. విదేశాల్లో హనుమంతుడిని ఆరాదిస్తున్న తీరుకు ముగ్దులవుతున్నారు.
తెలుగు బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో యాంకర్ గా పరిచయం అయ్యింది అనసూయ. తన అందం.. అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ కావడంతో వెండితెరపై ఛాన్సులు రాబట్టుకుంది. జబర్ధస్త్ షో కి గుడ్ బై చెప్పి ప్రస్తుతం సినిమాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది.
శ్రీముఖి తన గ్లామరస్తో తెలుగు యాంకర్గా రాణిస్తుస్తోంది. పటాస్ కార్యక్రమం ఆమెకు మంచి పేరు తెచ్చింది. బిగ్ బాస్ సీజన్ -3 ప్రొగ్రాంలో పాల్గొని సందడి చేసింది. ముందుగా వెండి తెరపైకి వచ్చిన ఈ చిన్నదీ.. ఆ తర్వాత బుల్లి తెరపై తన మాటలతో గారడీ చేస్తోంది.
చికోటి ప్రవీణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవల కొంతకాలం నుంచి ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. మూడు రోజుల క్రితం థాయ్ లాండ్ లో చికోటీ అరెస్టైన విషయం తెలిసిందే. అనంతరం షరుతులతో కూడిన బెయిల్ పై ఆయన విడుదలయ్యారు. తాజాగా థాయ్ లాండ్ లో తన అరెస్ట్ కు గురించి చికోటి ప్రవీణ్ స్పందించారు.
చికోటి ప్రవీణ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. థాయ్ లాండ్ లోని ఓ హోటల్లో జూదం నడిపిస్తూ పోలీసులకు పట్టుపడ్డాడు. ఆయనతో పాటు 93 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజగా ప్రవీణ్ కు థాయ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కొంతకాలం క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన చికోటి ప్రవీణ్ ను థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడితో పాటు 91 మందిని థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
క్రైమ్ వార్తలను రోజూ వింటూ ఉన్నా.. కొన్ని మాత్రం కచ్చితంగా భయానికి గురి చేస్తాయి. అలాంటి ఒక ఘటనే ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఉలిక్కి పడేలా చేసింది. ఒక గర్భిణి తన 12 మంది స్నేహితులను దారుణంగా హత్య చేసిందనే ఆరోపణలు అందరినీ భయపెడుతోంది.
వేసవి కాలం వచ్చిందంటే చాలా మంది విహారయాత్రలకు వెళ్లాడానికి ప్లాన్ వేస్తారు. పిల్లలకు సెలవులు కావడంతో.. కుటుంబం అంతా కలిసి సరదాగా తిరిగి రావాలనుకుంటారు. ఈ క్రమంలో విదేశాలకు విహారయాత్రకు వెళ్లాలనుకునేవారికి ఓ బంపరాఫర్ అందుబాటులో ఉంది. ఆ వివరాలు..
ఇప్పటికే రకరకాల వైరస్ లతో పోరాడుతోన్న మానవాళికి మరో ముప్పు పొంచివుంది. అదే.. కలుషితం. నిలబడే నేల, తాగే నీరు, పీల్చే గాలి, వెలిగే నిప్పు, శబ్దాలను ఊటంకించే ఆకాశం సైతం కలుషితమవుతున్నాయి. ఇది రాను.. రాను.. ప్రజల ప్రాణాలను హరించేలానే ఉంది.