నగరంలో ఉగ్ర కదలికలు ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొత్తం ఆరుగురు ఉగ్రవాద సానుభూతిపరులు అరెస్ట్ కావటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన వారు ప్రజల్లో కలిసిపోయి జీవిస్తూ ఉంటారు. వీరిని కనిపెట్టడం ప్రజలకు చాలా కష్టమైన పని అయితే.. ఇంటెలిజెన్స్ నిఘాలో మాత్రం వీరు తప్పించుకోలేరు.
కలియుగ దైవం వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు శ్రద్ధాసక్తులతో తిరుమల కొండకు చేరుకుంటారు. అలాంటి కొండ మీద ఉగ్రవాదులు ఉన్నారనే వార్తలు సంచలనం రేపాయి.
ఇండియా-పాకిస్తాన్ మధ్య సరిహద్దు ప్రాంతాలు ఎప్పుడు చూడు ఉద్రిక్తంగా ఉంటాయి. నిత్యం ఎన్నో చోరబాట్లు చేటుచేసుకుంటాయి. ఉగ్రవాదులు నిత్యం మన దేశంలోకి అగుడుపెట్టాలని ఎన్నో విధాలుగా ట్రై చేస్తారు. ఎంత గట్టిగా నిఘా పెట్టినా సరే.. ముష్కరులు ఏదో విధంగా మన దేశంలో అడుగుపెట్టడానికి.. ఇక్కడ అల్లోకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా కొందరు టెర్రరిస్టులు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నంచారు. ఈ క్రమంలో వారు బాంబు మీద కాలు పెట్టి పేలిపోయారు. ఇందుకు సంబంధించిన […]
సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హతమార్చేందుకు కుట్ర పన్నిన ఉగ్రవాదుల పన్నాగాన్ని బీహార్ పోలీసులు ఛేదించారు. 2047 నాటికి భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చేందుకు ఉగ్రవాదులు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. అంతేకాక.. జులై 12న మోదీ, బీహార్ లో పర్యనటించనున్న నేపథ్యంలో ఆయన్ను హత్యమార్చేదుకు కుట్ర పన్నినట్లు గుర్తించారు. ఈ మేరకు ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2047వ సంవత్సరం నాటికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలని, జులై 12న మోదీ, […]
న్యూ ఢిల్లీ- భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. మోదీతో పాటు 75వ గణతంత్ర్య వేడుకల్లో పాల్గొనే ఇతర ప్రముఖులకూ ఉగ్ర ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ విభాగం పేర్కొంది. ఈమేరకు పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్ ప్రాంతంలోని ఉగ్ర గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చినట్టు నిఘావర్గాలు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని ప్రముఖులు, కీలక సంస్థలు, రద్దీ ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించడం ఆ ఉగ్ర గ్రూపుల లక్ష్యమని ఇంటెలిజెన్స్ […]
గత కొంత కాలంగా జమ్మూ కాశ్మీర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రెచ్చిపోతూనే ఉన్నారు. జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు అమాయకులను టార్గెట్ చేసుకుంటూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. 1990 నాటి వలసల సందర్భంగా జమ్మూకశ్మీర్లోనే ఉండిపోయిన అతికొద్దిమంది కశ్మీరీ పండిట్లలో బింద్రూ స్థానిక ఇక్బాల్ పార్క్ వద్ద ఉన్న ఫార్మసీలో మందులను పంపిణీ చేస్తుండగా ముష్కరులు ఒక్కసారిగా దుకాణంపై కాల్పులకు తెగబడ్డారు. తర్వాత మరో వర్తకుడు […]
న్యూ ఢిల్లీ- మన దేశానికి ఉగ్రవాదుల ముప్పు ఎప్పుడూ పొంచి ఉంటుంది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశంపై ఎల్లప్పుడు కుట్ర పన్నుతూనే ఉంటారు. కశ్మీర్ నుంచి మొదలు ఎక్కడో ఓ చోట విద్వంసానికి ఉగ్రవాదులు ప్రాణాళికలు రిచిస్తూ ఉంటారు. కానీ మన దేశ సైన్యం, ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రమూకల ఆగడాలను కట్టిస్తూ దేశ ప్రజలను సురక్షితంగా కాపాడుతున్నారు. తాజాగా భారత్లో పేలుళ్లకు కుట్రపన్నిన ఆరుగురు ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ, […]
ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ తో పాటు ఆ దేశం పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో దేశప్రజలతో పాటు ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు. ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో భాగమైన తమని తాలిబన్లు ప్రాణాలతో ఉండనివ్వరని భయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ తొలి మహిళా మేయర్ ”జరీఫా గఫారీ” తాలిబన్లు తనని కచ్చితంగా చంపేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రకటన చేశారు. తాలిబన్లతో పోరాడలేక ఆఫ్ఘన్ సైన్యం చేతులెత్తేసింది. 200కు పైగా విమానాలు, హెలికాప్టర్లు తాలిబన్ల […]