దేశంలో ఉగ్రవాద ఘటనలు జరిగిన ప్రతి సారీ వినిపించే పేరు హైదరాబాద్. అనేక సార్లు భాగ్యనగరంలో ఉగ్ర కదలికలు కనిపించాయి. తాజాగా మరోసారి హైదరాబాద్ లో ఉగ్రకదలికలు బయట పడ్డాయి. మధ్యప్రదేశ్ ఏటీఎస్ టీమ్ భారీ ఆపరేషన్ చేసింది.
పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై బాలీవుడ్ స్టార్ రైటర్, ప్రముఖ కవి జావెద్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్పై ఆ దేశంలోనే ఆయన విమర్శలు చేయడం గమనార్హం.
ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్ మాలిక్ దోషిగా తేలాడు. ఈ మేరకు ఢిల్లీలోని జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఎస్ఐఏ) కోర్టు తీర్పు వెలువరించింది. మాలిక్ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో న్యాయస్థానం అతడిని దోషిగా తేల్చింది. ఎన్ఐఏ కోర్టు అతడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. జీవిత ఖైదుతో పాటు రూ. 10 వేలు జరిమానా కూడా విధించింది. 2017లో కశ్మీర్ లోయలో ఉగ్రవాదం, వేర్పాటువాద కార్యకలాపాలకు సంబంధించిన […]