ఈ మద్య కొంతమంది చిన్న విషయాలకే మనస్థాపానికి గురి అవుతున్నారు.. క్షణికావేశంలో ఎన్నో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లు ఎదుటివారిపై దాడులు చేయడం.. ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అలాంటి నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాల్లో విషాదాలు నిండుకుంటున్నాయి.
ఇప్పటివరకు ఓ లెక్క.. ఇప్పుడో లెక్క. రాజకీయ నాయకులంటే మాటల వరకే ఆపేస్తారంటుకుంటే పొరపాటు. సినిమాల్లో నటీనటుల్లా ఫైట్లు చేయగలరు. అలాంటి సన్నివేశం రియల్ గానే చోటుచేసుకుంది. ఇరు పార్టీల నాయకులు ఒకరిపై మరొకరు ఎగెరెగిరి దూకుతూ చొక్కాలు చిరిగేలా కొట్టుకున్నారు. ఈ ఘటన ఏపీలో చోటుచేసుకుంది.
ప్రేమ మత్తులో మునిగిపోయిన ప్రేమికులకు లోకం ఏమనుకున్నా పట్టించుకోరు. ఇక పెద్దవాళ్లకు తెలియకుండా చిట్ చాట్స్, బైక్ పై చక్కర్లు, పార్కులో దోబూచులు ఉండనే ఉన్నాయి. ఇక అడ్డు చెప్పేవారే లేకపోతే..సహజీవనం లాంటివి సాగించేస్తారు. ఈ సహజీవనమే ఓ వ్యక్తి మరణానికి కారణమైంది.
బాలకృష్ణ ఎవరికీ భయపడరు. ముక్కు సూటిగా వ్యవహరిస్తారు. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే ఇచ్చి పడేస్తారు. అయితే తాజాగా ఆయన వైసీపీ ఎమ్మెల్యేకు మాస్ వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భర్త కాలం చేశారు.. వృద్దాప్యంలో అందరూ ఉండీ ఆదరణ కరువైన 82 ఏళ్ల పెద్దావిడ నడవలేని స్థితిలో కన్న కొడుకు నుంచి తనకు రక్షణ కల్పించాలని అధికారులను వేడుకుంది. కొడుకు నుంచి కాపాడాలంటూ నడవలేని స్థితిలో నడుచుకుంటూ అధికారుల వద్దకు వెళ్లింది.
ఉద్యోగానికి, వ్యాపారానికి చాలా తేడా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నంత సౌకర్యం ఉద్యోగంలో ఉండదు. దానికి తోడు కుటుంబానికి, ఊరికి దూరంగా బతకడం అంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఊళ్ళో కాళ్ళ మీద నిలబడదామంటే సరైన ఉద్యోగం ఉండదు. వ్యాపారం చేద్దామంటే ఏది చేయాలో అర్ధం కాదు. మరి వ్యాపారం చేసి మంచిగా లాభాలు పొందాలి అనుకుంటే ఈ గుంటూరు యువకుడి స్టోరీ తెలుసుకోవాల్సిందే. చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటూ నెలకు రూ. 80 వేల వరకూ సంపాదిస్తున్నారు.
ఏపీలో వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రతి పక్షనేత చంద్రబాబు నాయుడిపై తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు.
అన్నదాతలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడి సాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. నేడు రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేయనున్నారు.
ప్రతి మనిషిలో ప్రతిభ అనేది కచ్చితంగా ఉంటుంది. అయితే దాన్ని గుర్తించి బయటకు వెలికి తీసినప్పుడే ఆ వ్యక్తికి సరైన గుర్తింపు లభిస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే ప్రతిభకు చదువు ప్రమాణికం అని చాలా మంది భావిస్తారు. అయితే మనిషి తెలివికి చదువుకు అసలు సంబంధం ఉండదు. అక్షరం ముక్క రాని వాళ్లుకూడా అనేక కొత్త విషయాలను కనుగొన్నారు. మరికొందరు అయితే కేవలం అక్షర పరిజ్ఞానంతోనే అద్భుతాలను సృష్టించారు. ఒక విషయంపై మనకు ఉండే ఆసక్తే… […]