ప్రజా రక్షణ కోసం పని చేసే పోలీసు వ్యవస్థపై జోకులు వేయడం, వారిని విలన్స్గా చిత్రీకరించడం ఎక్కువ అయ్యింది. ఈ సినిమాల ప్రభావానికి తోడు, ఒకరిద్దరూ పోలీసులు చేసే తప్పులు.. సామాన్యులను వారికి దూరం చేస్తుంటాయి. పోలీస్ వ్యవస్థపై అపనమ్మకాన్ని సృష్టిస్తూ ఉన్నాయి.
ఎప్పుడూ వార్తల్లో నిలిచే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. ఈసారి ఆయన పోలీసులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..!
విశ్వ విఖ్యాత నటసార్వభౌముడిగా బిరుదాంకితుడైన నందమూరి తారక రామారావు మనవడిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు చిత్ర సీమలో అగ్రహీరోగా వెలుగొందుతున్నారు. తన నటన, మాస్ డైలాగ్ లతో కోట్లాది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. తను నటించిన కొన్ని సినిమాల్లో ఆడవారిపై జరిగే అన్యాయాలను దాడులను ఎదిరించి మహిళల గౌరవాన్ని కాపాడే సన్నివేశాలను మనం చూడవచ్చు. రియల్ లైఫ్ లో కూడా యంగ్ టైగర్ మహిళలను ఎంతో గౌరవిస్తారు. ఈ క్రంలో తెలంగాణ షీ టీమ్స్ మహిళన రక్షణార్థం ఓ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
మనసున్న మారాజు ఈ పోలీస్. ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని ఏకంగా స్వీపర్ గా పని చేసే వ్యక్తికి ఒక కొత్త ఇంటిని నిర్మించి ఇచ్చారు. ఎంత మంచి మనసో (మనిషో) కదా.. ఈరోజుల్లో మనిషి గురించి ఆలోచించే మనుషులు కూడా ఉన్నారాకే, అది కూడా పోలీసులు. దానికి నిదర్శనమే ఈ ఎస్సై.
దేశంలో ఆడవాళ్లు ఒంటరిగా పట్టపగలు కూడా వెళ్లాలంటే భయంతో వణికిపోతున్నారు. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. కామాంధులు చిన్న పిల్లలను సైతం వదలడం లేదు.
తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఎస్సై 16 మంది ప్రాణాలను కాపాడి రియల్ హీరో అయ్యారు. 16 మందిని అరెస్ట్ చేసి డీసీఎం వ్యాన్ లో తరలిస్తుండగా డ్రైవర్ కు ఒక్కసారిగా ఫిట్స్ వచ్చాయి. దీంతో డీసీఎం వాహనం అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకెళ్లింది. అది గమనించిన ఎస్సై కరుణాకర్ రెడ్డి వెంటనే డీసీఎం లోంచి దూకి వారిని రక్షించారు.
పని అంటే దైవంతో సమానం. విధుల్లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన పనులే తప్ప వేరే పనులు చేయకూడదు. అలాంటిది డ్యూటీ పక్కన పెట్టి మద్యం తాగడం అనేది ఇంకా పెద్ద తప్పు. ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతాయుతమైన విధులు నిర్వర్తిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకప్పుడంటే ఎన్ని వేషాలు వేసినా ఇప్పట్లా సోషల్ మీడియాలు గట్రా లేవు కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. […]