కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. పోయినట్లే పోయిన మహమ్మారి మరోసారి సెకండ్ వేవ్ రూపంలో విజృంభిస్తోంది. ఏడాది కాలంగా యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న మహమ్మారి. కోట్ల మందికి సోకి లక్షల మంది ప్రాణాలను బలికొంది. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండో దశలో కోవిడ్ మహమ్మారి ప్రభావం టాలీవుడ్పై తీవ్రంగా ఉంది. కనీసం ప్రతీరోజూ ఒక సెలబ్రిటీ అయినా కరోనా బారినా పడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ వైరస్ వ్యాప్తిని మాత్రం అరికట్టలేకపోతున్నారు. […]
సోషల్ మీడియాలో యాక్టీవ్గా ఉండే మాజీ ఇంగ్లిష్ క్రికెటర్ మైఖేల్ వాన్.. రకరకాల మీమ్స్, వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏనుగు క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో ఏనుగు బ్యాటింగ్ చేస్తూ అలరిస్తోంది. కొంత మంది యువకులు పెద్ద ఏనుగుకు బంతులు విసురుతుండగా.. మరికొందరు ఫీల్డింగ్ చేస్తున్నారు. తొండంతో బ్యాచ్ పట్టుకుని అనుభవజ్ఞుడైన క్రికెటర్ మాదిరిగా అన్ని బంతులను ఆడేస్తూ ఏనుగు ఆకట్టుకున్నది. జట్టు సభ్యులతో కలిసి హాయిగా క్రికెట్ ఆడుతున్న […]
2020 ఐపీఎల్ సుదీర్ఘంగా వాయిదా పడి చివరికి దుబాయ్లో జరిగింది. కానీ ఈసారి 2021 ఐపీఎల్ సీజన్ను ఎలాగైనా ఇండియాలోనే నిర్వహించాలని భావించిన ఐపీఎల్ యాజమాన్యం జాగ్రత్తలతో స్టేడియంలను ఎంపిక చేసి ఆడియెన్స్ లేకుండానే మ్యాచులను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఏప్రిల్ 9వ తేదీన ప్రారంభమైన 14వ సీజన్ ఐపీఎల్ సజావుగానే కొనసాగుతుంది అనుకుంటున్న సమయంలో దేశంలో కరోనా వైరస్ సెకెండ్ వేవ్ విరుచుకుపడింది. 2021 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య […]
షెడ్యూల్ ప్రకారం 2021 టీ20 వరల్డ్కప్ భారత్ వేదికగా అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ జరగనుంది. 2022 టీ20 వరల్డ్కప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. భారత్ వేదికగా అక్టోబరు- నవంబరులో టీ20 వరల్డ్కప్ జరగనుండగా.. ఇప్పటి నుంచే వీసా సమస్య గురించి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) హెచ్చరికల్ని మొదలుపెట్టింది. ఇన్నిరోజులూ పాకిస్థాన్ టీమ్, కోచ్, సహాయ సిబ్బందికి వీసాలు ఇస్తే సరిపోతుందంటూ చెప్పుకొచ్చిన పీసీబీ తాజాగా ఆ దేశ అభిమానులకి, జర్నలిస్ట్లు, అధికారులకి కూడా […]