ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు పలు వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ‘యువగళం’ పేరుతో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. నిన్నటితో 2,300 కి.మీ పూర్తిచేసుకున్నారు.
ఏపీలో రాబోయే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయా పార్టీల అధినేతలను సంప్రదిస్తున్నారు ఆశావాహులు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నో పార్టీలు వచ్చాయి.. పేద ప్రజలకు అండగా ఉంటామని అంటూనే.. తమ వర్గీయులకు కోటీశ్వరులను చేసే పనిలో నిమగ్నం అవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ది ముసుగులో దోపిడీ కొనసాగిస్తున్నారు.
ఎపిలో తీవ్ర దుమారం రేపుతున్న వాలంటీర్ వ్యవస్థ వివాదంపై టిడిపి ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు ఇటు టీడీపీ, అటు వైసీపీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశాయి. వాలంటీర్లు రాజకీయాలకు అతీతంగా పనిచేయాలంటూ మద్దతు తెలపడంపై పలు ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.
టీడీపీలో విషాదం నెలకొంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ లాలం భాస్కరరావు అనారోగ్యంతో మరణించారు. నెల రోజుల క్రితం గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకున్న ఆయన కోలుకుంటున్న సమయంలో తుది శ్వాస విడిచారు.
జనసేన పార్టీకి ఏపీ ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు విషయంలో ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
టీమిండియా క్రికెటర్ అంబటి రాయుడు అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ తర్వాత తన పొలిటికల్ కెరీర్ నిర్మాణంపై ఫోకస్ పెంచుతున్నాడీ తెలుగు క్రికెటర్. ఈ క్రమంలో వైసీపీ పార్టీతో అతడు టచ్లోకి వెళ్లడం, సీఎం జగన్ను పలుమార్లు కలవడం తెలిసిందే. అయితే రాయుడు వైసీపీలో చేరడానికి చంద్రబాబు మీద ఉన్న కోపమే కారణమనే వాదన వినిపిస్తోంది.
టీడీపి మాజీ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్ను మూశారు. దయాకర్ రెడ్డి 1958లో మహాబూబ్ నగర్ జిల్లాలోని పర్కపురం గ్రామంలో జన్మించారు
ఏపీలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలవాలని అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు పోటీలు పడుతున్నారు. ఇందుకోసం పోటా పోటీగా భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి గురించి రాజకీయలపై అవగాహన ఉన్నవారికి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెల్లూరులోనే కాక.. రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన పాత్ర వహించిన వ్యక్తి ఆనం. ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆనం.. వైసీపీ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు.