భారత క్రికెట్లో ఒక కొత్త కెరటం దూసుకొస్తున్నాడు. ధనాధన్ లీగ్ ఐపీఎల్లో రన్స్ వరద పారిస్తూ.. సెలెక్టర్ల తలుపులు గట్టిగా తడుతున్నాడు. అతడే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్.
Suyash Sharma: ఆర్సీబీ లాంటి బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టుపై ఓ యువ క్రికెటర్ విచిత్రమై బౌలింగ్ యాక్షన్తో మూడు వికెట్లు సాధించాడు. విశేషం ఏంటంటే.. అతనికి గతంలో ఒక్క దేశవాళీ మ్యాచ్ కూడా ఆడిన అనుభవం లేదు.. గల్లీ క్రికెట్ నుంచి వచ్చి.. ఆర్సీబీకి పోయించాడు.