ఏటికేడు ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతూ పోతున్నాయి. ఈ వేసవిలో కూడా భానుడు ఒక రేంజ్లో మండిపోతున్నాడు. దీంతో ప్రజలు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను ఆశ్రయిస్తున్నారు. కొంతమంది చల్లదనం కోసం ఏసీలకు బాగా అలవాటు పడుతున్నారు. అయితే ఎక్కువసేపు ఏసీలో ఉంటే ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండాకాలంలో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం అధికంగా ఉంటుందనేది తెలిసిందే. వీటి వాడకం వల్ల కరెంట్ ఛార్జీ కూడా ఎక్కువగానే వస్తుంది.
సాధారణంగానే చాలా మందికి రోజూ జూస్ తాగే అలవాటు ఉంటుంది. పైగా అలా తాగడం ఆరోగ్యానికి మంచిది కూడా. అయితే రోజూ జూస్ చేసుకుని తాగడం అంత తేలికేం కాదు. చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మీకోసం చాలా సులువుగా జూస్ చేసుకునే కొన్ని జూసర్లని తీసుకొచ్చాం.
సమ్మర్ రాగానే అందరూ డిజైనర్ షర్ట్స్ అన్నీ పక్కన పెట్టేసి.. పాత కాటన్ చొక్కాలు తీస్తారు. అయితే మీకోసం ఈ సమ్మర్ లో కూడా స్టైలిష్ గా ఉండేందుకు కొన్ని కాటన్ షర్ట్స్ తీసుకొచ్చాం. మరీ.. వాటిపై ఓ లుక్కేయండి.
ఎండలు పెరుగుతుండటంతో ఇప్పుడిప్పుడే ఏసీలకు పని చెప్పడం ప్రారంభించారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఏడాది మొత్తం ఏసీ వాడేవారు చాలా తక్కువగా ఉంటారు. వేసవికి మాత్రమే ఏసీలను వాడటం ప్రారంభిస్తారు. అయితే ఏడాదికి ఒకసారి వాటిని ఆన్ చేయడం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. మార్చి రెండో వారంలోనే వేడి గాలుల ప్రభావం బాగా పెరిగిపోతోంది. పెద్దలు అంటే ఎలాగే తట్టుకుంటారు. కానీ, పిల్లల విషయానికి వస్తే కాస్త ఇబ్బందనే చెప్పాలి. అందుకే వాళ్లకి కాటన్ లో మంచి డ్రెస్సులు, టీషర్ట్స్ వేస్తే కాస్త్ కంఫర్టబుల్ గా ఫీలవుతారు.
ఈ ఏడాది ఎండలు మండిపోతున్నాయి.. మార్చి మొదటి వారం నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. రోడ్లపై జన సంచారం అప్పుడే తగ్గిపోతుంది.. ఎండ తాపం తట్టుకోలేక ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఇక పాఠశాలకు వెళ్లే విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు.
వేసవి కాలం వచ్చేసింది. మరి కొద్ది రోజులైతే ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది. వేసవి తాపాన్ని భరించడం కోసం చాలామంది ఎండాకాలంలో కూలర్లు, ఏసీలు కొనుగోలు చేస్తారు. మరి ఈ వేసవికి మీరు ఏసీ కొనాలనుకుంటున్నా.. అయితే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవి ఏంటంటే..
చలి తీవ్రత క్రమంగా తగ్గుతోంది. పగటిపూట ఉష్ణోగ్రత కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. మరి.. ఎండ వేడిమి తట్టుకునేందుకు కూలర్ తీసుకుంటున్నారా? తీసుకోవాలంటే ఇప్పుడే త్వరపడండి. లేదంటే ఎండలు ముదిరే సరికి కూలర్స్ రేట్లు కూడా పెరిగిపోతూ ఉంటాయి.
చలికాలం దాదాపుగా పూర్తయ్యే దశకు చేరుకుంది. ఫిబ్రవరి 18 తర్వాత వాతావరణం క్రమంగా మారుతూ ఉంటుంది. మార్చి వచ్చిందంటే ఇంక ఎండలు ముదిరిపోతాయి. అందరూ ఈ సమయంలో ఏసీలు కొనేందుకు చూస్తుంటారు. అయితే ఎండలు ముదిరిన తర్వాత ఏసీ కొనడం అనేది తెలివితక్కువ పని అని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే అప్పుడు వాటికి డిమాండ్ ఉంటుంది కాబట్టి సాధారణం కంటే రేటు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సమ్మర్ లో ఏసీ కొనాలి అనుకుంటే ఇప్పుడే […]