ప్రస్తుతం తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు.. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో శుక్రవారం నాడు చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ వివరాలు..
రైళ్ల మీద దాడులు చేస్తున్న ఘటనలు ఈమధ్య పెరిగిపోయాయి. ముఖ్యంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మిగతా వివరాలు..
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై రాళ్ళ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంటిపై రాళ్ళ దాడి చేశారంటూ ఒవైసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా.. త్వరలో ప్రారంభించనున్న వందే భారత్ రైలుపై కొందరు దుండగులు రాళ్లతో దాడి చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే.. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వందే భారత్ రైలుకు ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీద ప్రారంభం కానున్న వందే భారత్ రైలు.. […]