అభిమానం హద్దు మీరింది. ఆటను ఆటగా చూడాల్సిన అభిమానులు సహనం కోల్పోయారు. దాంతో మైదానం కాస్తా.. శ్మశానంగా మారింది. ఆటపై అభిమానం 127 మంది ప్రాణాలను బలికొన్నది. తమ జట్టు ఓడిపోయింది అన్నఅక్కసుతో.. గెలిచిన జట్టు అభిమానులపై ఘర్షణకు దిగారు. దీంతో మైదానం ఒక్కసారిగా రణరంగంగా మారి.. ఓ యుద్ధాన్నే తలపించింది. ఈ దారుణ సంఘటన ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ప్రపంచంలో అత్యంత క్రేజ్ ఉన్న […]
భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్.. అదీ మన హైదరాబాద్ లో.. మరి ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు ఊరుకుంటారా? తమ అభిమాన ఆటగాళ్లను దగ్గరుండి చూడాలని ఊవ్విళ్లూరుతుంటారు. మ్యాచ్ చూడడానికి టికెట్ల కోసం ఒక్కసారిగా జింఖానా గ్రౌండ్ వద్ద ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. పలువురికి గాయాలు కూడా అయ్యాయి. ఈ తొక్కిసలాటలో రజిత అనే మహిళ తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పొయింది. దాంతో అక్కడే విధులలో ఉన్న మహిళా కానిస్టేబుల్, తోటి కానిస్టేబుల్స్ ఆమెకు […]