ఆంధ్రప్రదేశ్లో పోలీసులు తీరుపై మండిపడుతున్నారు జన సేన నేతలు కార్యకర్తలు. ఇటీవల శ్రీకాళ హస్తిలో ఆందోళన చేపట్టారు జనసేన కార్యకర్తలు. అయితే ఆ నిరసనను ఆపేందుకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ అంజూ యాదవ్ ఓ కార్యకర్తపై చేయి చేసుకుంది.
పెళ్లై ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మంచి వృత్తి, హాయిగా సాగిపోతున్న సంసారంలో అనుకోని ఘటన చోటుచేసుకుంది. గురువారం రోజున పౌర్ణమి ఉన్నందున కుటుంబ సమేతంగా కారులో తమిళనాడులోని తిరువణ్ణామలైకు వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల గుర్తుండేళ్ల ఏడాది క్రితం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆలయం నిర్మించిన విషయం తెలిసింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తూ ఎంతో అద్భుతంగా ఆ గుడిని నిర్మించారు. అప్పట్లో అందరిని ఆకట్టుకున్న ఈ నవరత్నాల గుడి.. తాజాగా మరొసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నువ్వే దిక్కు రక్షించాలి అంటే దేవుడ్నే.. ఆ దేవుడు కూడా పంపించేది పోలీసుల్నే. అంత పవర్ ఫుల్ పొజిషన్ ఉన్న పోలీసులు మనుషులకి నేనున్నా అనే ధైర్యం ఇవ్వాలి. పోలీసులు వస్తుంటే సూపర్ హీరోలు వస్తున్నారన్న అనుభూతి కలగాలి. అంతేగానీ వామ్మో పోలీసులు వస్తున్నారురా పారిపోండిరా అని భయపడేలా ప్రవర్తించకూడదు. పోలీసులంటే భయాన్ని పోగొట్టే వాళ్ళు అవ్వాలి గానీ భయపెట్టే వాళ్ళు కాకూడదు. కొంతమంది పోలీసుల తీరు బాగుంటుంది. జనం పట్ల స్నేహభావంతో ఉంటారు. కొంతమంది మాత్రం […]
ఈ రోజుల్లో కొంతమంది యువత ప్రతీ చిన్ని విషయాలకే క్షణికావేశంలో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. తల్లిదండ్రులు మందలించారని, ప్రేమ విఫలమైందని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఏపీలోని ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని అక్కూర్తి. ఇదే గ్రామానికి చెందిన రాహుల్ (20) నివాసం […]
గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.. పదుల సంఖ్యల్లో మరణాలు సంబవిస్తున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ప్రమాదాలను మాత్రం అరికట్టలేకపోతున్నారు. తిరుపతిలో రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. శ్రీకాళహస్తిలో రేణిగుంట-నాయుడుపేట ప్రధాన రహదారిపై లారీ- టెంపో వాహనం ఢీకొన్నాయి. తిరుపతి జిల్లా చంద్రగిరికి చెందిన ఒక మినీ వ్యాన్ లో 12 మంది నాయుడుపేట సమీపంలోని కనుపూరుమ్మ […]
‘ఏమాయ చేసావే’తో తెలుగు తెరకు పరిచయమై అందరినీ మాయ చేసిన సమంత.. అప్పటి నుంచి అగ్రశ్రేణి హీరోయిన్గా కొనసాగుతోంది. అక్కినేని కోడలు ప్రస్తుంతం కెరీర్కు కొంత బ్రేక్ ఇచ్చింది. మొన్నటివరకు మిత్రులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేసింది సమంత. ప్రస్తుతం తిరుమల పర్యటనలో ఉన్న సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే. తర్వాత శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకుంది. ఆలయ అధికారులు సమంతతో ప్రత్యేక అభిషేక పూజలు చేయించారు. అనంతరం దక్షిణ మూర్తి వద్ద వేద పండితులు సమంతను […]