మూమూలుగా ప్రయాణాలు చేస్తున్న సమయంలో ఆటోలు, బస్సులు, రైళ్లు ఎక్కుతుంటాం. హడావుడి కారణంగా కొన్ని సార్లు లగేజీ, వస్తువులు, డాక్యుమెంట్లు, డబ్బు, నగలు ఉన్న బ్యాగులను ఆయా వాహనాల్లో వదిలేస్తుంటారు.
ఈ మధ్యకాలంలో చైన్ స్నాచర్స్ బాగా రెచ్చిపోతున్నారు. మహిళల మెడలోని మంగళసూత్రాలను కొట్టేసి పారిపోతున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. యూత్ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి అవసరాలకు ఈజీ మనీ కోసం దొంగతనాలు, దోపిడీలు చేస్తున్నారు.
నటీనటులకు అభిమానులు ఉండటం కామన్. అసలు అభిమానులు అనేవారు లేకపోతే.. సినీ పరిశ్రమలోని హీరో హీరోయిన్లకు మనుగడ సాగడం కష్టమే. అయితే టాప్ హీరోలకు ఫ్యాన్స్ బేస్ ఎక్కువ ఉంటుంది. తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చూపిస్తుంటారు అభిమానులు.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి. తాజాగా ఆ కోవకు చెందిన ఘటనే శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే..
ఆ పథకం ఎలా అంటే చిన్నతల్లి గత కొంత కాలం నుంచి రేగ గ్రామానికి చెందిన డెంకాడ వాసును ప్రేమిస్తుంది. ప్రియుడికి జరిగిందంతా చెప్పి.. మహేశ్వరిని చంపే పథకాన్ని అతడికి వివరించింది.
అమ్మ ప్రేమ గురించి.. బిడ్డల కోసం ఆమె చేసే త్యాగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. మరి తన మీద అంతులేని ప్రేమ చూపిన తల్లి మీద తనకున్న ప్రేమను చాటుకోవడం కోసం ఓ వ్యక్తి ఏకంగా 10 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయం నిర్మిస్తున్నాడు. ఆ వివరాలు..
ఈ భూమి మీద తల్లి ప్రేమకు మించినది, విలువైనది మరొకటి లేదు. ఏ స్వార్ధం లేకుండా మనల్ని కాపాడుతూ, కంటికి రెప్పలా చూసేది ఒక్క అమ్మ మాత్రమే. ఆమె ప్రేమ త్యాగానికి సిద్ధపడుతుందే కానీ త్యాగాని కోరుకోదు. తాను కష్టపడుతూ.. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. బిడ్డకు ప్రమాదం జరిగినప్పుడు తన ప్రాణాలను ఫణంగా పెడుతుంది. అలాంటి ఘటనే శ్రీకాకుళంలో చోటుచేసుకుంది.
భార్య లేకుండా భర్త ఒక వారం బతకగలడు కానీ.. జీవితాంతం భార్య తోడు ఉండాల్సిందే. భర్త విజయంలోనూ, వైఫల్యంలోనూ తోడు నీడగా ఉంటుంది భార్య. భర్తే సర్వస్వంగా బతుకుతుంది భార్య. చివరకు భర్త చేతిలో.. పుణ్య స్త్రీగా చనిపోవాలని ఆశిస్తుందీ భార్య. కానీ శివమోహిని విషయంలో మాత్రం..