బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న షో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’.. ‘జబర్దస్త్’ తో పాటు ఇతర షోలలో, ప్రోగ్రామ్స్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురు ఆర్టిస్ట్లు ఇందులో ఎంతలా ఎంటర్టైన్ చేస్తుంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తనదైన పంచులు వేసి కడుపుబ్బా నవ్విస్తుంటాడు హైపర్ ఆది. తాజాగా తన భార్యను శ్రీదేవీ డ్రామా కంపెనీ స్టేజ్ పైకి తీసుకొచ్చి అందరికి పరిచయం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
రీతూ చౌదరి మరోసారి తన తండ్రిని తలచుకుని స్టేజ్ పైనే గుండెలు పగిలేలా కన్నీరు పెట్టుకుంది. దేవుని పక్కన మా నాన్న ఫోటో పెట్టుకునే పరిస్థితి వచ్చిందని ఎమోషనల్ అయ్యింది రీతూ చౌదరి.
తండ్రితో అనుబంధం అనేది మగ పిల్లల కంటే ఆడపిల్లలకు ఎక్కువగా ఉంటుంది. తండ్రి చనిపోతే మగ పిల్లలే బోరున ఏడుస్తారు. ఇక ఆడపిల్లల సంగతి అయితే చెప్పక్కర్లేదు. కానీ జబర్దస్త్ పవిత్ర మాత్రం తన తండ్రి చనిపోతే ఏడవలేదట. చనిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీలయిందట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది.
యాంకర్ రష్మీ ఎమోషనల్ అయింది. అవును ఆ విషయం ప్రస్తావించేసరికి తట్టుకోలేకపోయింది. యాంకర్ గా ఎంతో పేరు తెచ్చుకున్న రష్మీ.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట్లోనూ ఓ మనిషి లాంటిదే. ఎందుకంటే ‘జబర్దస్త్’ షోతో యాంకర్ గా పరిచయమైనప్పటికీ.. సుధీర్ వల్ల చాలా అంటే చాలా ఫేమస్ అయింది. వీళ్లిద్దరూ జోడీగా ఎప్పుడు మారారో అప్పటినుంచి ఆయా షోల రీచ్ అమాంతం పెరిగిపోయింది. కోట్లాది మంది ప్రేక్షకులు వీళ్లకు ఫిదా అయిపోయారు. సుధీర్-రష్మీ కోసమే అన్నట్లు షోలు […]
తెలుగు బుల్లితెరపై అనేక షోలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలా బుల్లితెర ఆడియెన్స్ ను ఆలరించే టాప్ షోల్లో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. జబర్దస్త్ వంటి కామెడీ షో కు పోటీగా ఫుల్ ఎంటర్ టైన్ చేస్తుంది. ప్రతి ఆదివారం ఓ ప్రముఖ ఛానల్ ప్రసారమైయే శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. ప్రతి వారం కొత్త కొత్త కాన్సెప్ట్ లతో వచ్చి ఆడియన్స్ అలరిస్తోంది. అలానే పండగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో […]
తెలుగు బుల్లితెరపై పాపులర్ అయిన ఎంటర్టైన్ మెంట్ షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. సుమారు రెండేళ్లుగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షోకి.. జబర్దస్త్ తో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కొద్దికాలంలోనే యూనిక్ కంటెంట్, కాన్సెప్ట్ లతో క్రేజ్ సంపాదించుకున్న ఈ షో.. ప్రతి ఆదివారం ప్రసారం అవుతుంది. యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తున్న ఈ షోకి ప్రెజెంట్ నటి ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తోంది. కాగా.. ఎప్పటిలాగే రాబోయే వారానికి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ […]
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న వినోదాత్మక కార్యక్రమాలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. యాంకర్ రష్మీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో.. మొదటి నుండి వినూత్నమైన ప్రోగ్రామ్స్ ద్వారా కొత్త టాలెంట్స్ ని ప్రేక్షకులకు పరిచయం చేస్తోంది. ప్రతివారం ఏదొక థీమ్ తో షోని ముందుకు తీసుకెళ్తున్నారు నిర్వాహకులు. జబర్దస్త్ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న ఈ శ్రీదేవి డ్రామా కంపెనీ షో.. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రసారమవుతుంది. అయితే.. ఏ ఎపిసోడ్ ప్లాన్ […]
శ్రీదేవి డ్రామా కంపెనీ.. మట్టిలో ఉన్న మాణిక్యాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది ఈ షో. రకరకాల కాన్సెప్ట్ లతో రెండు రాష్ట్రాల బుల్లితెర అభిమానులను అలరిస్తు దూసుకెళ్తోంది. తాజాగా 100వ ఎపిసోడ్ పూర్తి చేసుకున్న సందర్బంగా.. డిసెంబర్ 19కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో ఇద్దరు జబర్దస్త్ యాంకర్స్ తమ మాస్.. క్లాస్ డ్యాన్స్ లతో స్టేజీని దద్దరిల్లేలా చేశారు. అయితే ఈ ఎపిసోడ్ లో ప్రత్యేక […]
బుల్లితెరపై ఎన్నో షోలు ప్రసారం అవుతున్నాయి. కానీ ఆ షోల్లో అత్యంత ప్రజాధారణ పొందిన షోలు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఒకటి జబర్దస్త్.. రెండు శ్రీదేవి డ్రామా కంపెనీ అని చెప్పుకోవాలి. జబర్దస్త్ తర్వాత ప్రారంభం అయ్యింది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈ షో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్ట్ లతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా డిసెంబర్ 19వ తారీఖు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ 100వ ఎపిసొడ్ […]