పండగ సీజన్ లో ప్రయాణికుల రద్దీ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తుంటుంది. మొన్న సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రథసప్తమి పండుగ సందర్భంగా ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ ఆర్టీసీ. ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తులు ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. రద్దీ కారణంగా భక్తులు ఇబ్బందులు పడకూడదని.. వారి సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. […]
ఆంధ్రాలో ఆయా జిల్లాకు చెందిన చాలా మంది ఇతర జిల్లాల్లో పలు కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తుంటారు. సంక్రాతి, దసరా లాంటి పండుగలు వచ్చాయంటే చాలు.. చాలా మంది సొంతూళ్లకు బయలుదేరతారు. ఎప్పుడు లేని విధంగా అంత మంది ఒకేసారి బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకి రావడం వల్ల పండుగ సీజన్ లో రైళ్లు, బస్సులు ఫుల్ రద్దీగా ఉంటాయి. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించుకుంది ఏపీఎస్ ఆర్టీసీ. ఈ దసరా పండక్కి సొంతూళ్లకు […]
తెలంగాణ ఆర్టీసీ ఇటీవల కాలంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాయశక్తులా కృషి చేస్తుంది. ముఖ్యంగా టీఎస్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత సజ్జనార్ వినూత్నమైన మార్పులు తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే దసరా, సంక్రాంతి సమయంలో అదనపు చార్జీలు వసూలు చేయకుండానే ప్రయాణీకులకు వెసులు బాటు కల్పించారు. కానీ దీని వల్ల రూ. 75 నుంచి రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోవడంతో టీఎస్ ఆర్టీసీ మనసు మార్చుకుంది. […]