తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో హీరోయిన్లు వచ్చి వెళ్లారు. కానీ వారిలో కొందరు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. అలా సినీ అభిమానుల గుండెల్లో ఇప్పటికీ చెక్కుచెదరని అభిమానాన్ని సంపాదించుకున్న నటి సౌందర్య. తన అందంతో, అభినయంతో తెలుగు పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది. కెరీర్ అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడే ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. దాంతో ఒక్క సారిగా పరిశ్రమ ఉలిక్కిపడింది. అదీ కాక సౌందర్య చనిపోయే నాటికి ప్రగ్నెంట్ అంటూ […]
సినిమా ఇండస్ట్రీలో ఉన్న వారిపై వచ్చినన్ని పుకార్లు.. ఇంక ఎవరి మీద రావేమో. సామాన్యంగా ఆడ, మగ మధ్య స్నేహం ఉంటే చాలు.. వారి మధ్య ఏదో బంధం ఉందని గుసగుసలాడుకుంటారు నేటికి కొందరు. సామాన్యులకే ఇలాంటి పరిస్థితి తప్పనప్పుడు ఇక సెలబ్రిటీల గురించి ఏం చెప్పగలం. ఓ హీరో-హీరోయిన్ జంటగా కనిపించినా.. లేదా వారు ఎవరితోనైనా కాస్త క్లోజ్గా మూవ్ అయినట్లు చూసినా.. ఇక పుకార్లకు రెక్కలు వస్తాయి. సదరు సెలబ్రిటీ కపుల్లో లవ్లో పడ్డారని.. […]
సౌందర్య.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. అందం, అభినయం కలబోసిన పుత్తడి బొమ్మ. మహానటి సావిత్రి తర్వాత ఆ రేంజ్లో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకుల ఇంట్లో మనిషిలా మారి.. వారి ప్రేమాభిమానాలను గెలుచుకుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే కేవలం అందం మాత్రమే.. గ్లామర్ డాల్.. ఎక్స్పోజింగ్ తప్పనిసరి అనే పరిస్థితులు నడుమ.. అవేమి చేయకుండానే.. ముగ్ధమనోహరమైన తన రూపం.. అభినయంతో తెలుగు ప్రేక్షకులు మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించకుంది. తన తోటి […]
Narasimha: సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు కేఎస్ రవికుమార్లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరూ కలిసి భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు చేశారు. అలాంటి వాటిలో నరసింహ సినిమా ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్మరణీయం. శివాజీ గణేషన్ గాంభీర్యం, రజినీకాంత్ స్టైల్, సౌందర్య అమాయకత్వం, రమ్యకృష్ణ గర్వం కలగలిపిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చాయి. రజినీకాంత్, రమ్యకృష్ణల మధ్య చోటుచేసుకునే సన్నివేశాలకు చప్పట్లు […]
బెంగళూరు- కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప మనవరాలు సౌందర్య మృతి సంచలనం రేపుతోంది. శుక్రవారం బెంగుళూరులోని ఓ అపార్ట్ మెంట్లో ఆమె మృతి చెందిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. సౌందర్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కర్ణాటక మాజీ సీఎం యాడియూరప్ప పెద్ద కూతురు పద్మ కుమార్తె సౌందర్య. ఆమె వయసు 30 సంవత్సరాలు. రెండు సంవత్సరాల క్రితం ఆమెకు వివాహమైంది. డాక్టర్ నీరజ్తో ఆమెకు పెళ్లి జరగ్గా, వారికి నాలుగు నెలల పాప కూడా ఉంది. […]
జీవితంలో ఎంతటి వాళ్ళకైనా.. కష్టాలు, కన్నీరు, బాధలు, ఇబ్బందులు సహజమే. అవన్నీ దాటుకుని ముందుకి వెళ్తేనే నిజమైన విజేతలుగా నిలువగలం. కానీ.., చాలా మంది సామాన్యులు ఈ కష్టాలను అధిగమించలేక ఆత్మహత్యలకి పాల్పడుతున్నారు. ఈ మధ్య కాలంలో పెద్దింటి కుటుంబాల్లో కూడా ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా.. బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప ఇంట కూడా ఇలాంటి విషాదమే నెలకొంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇది చదవండి : అనారోగ్యంతో […]
స్పెషల్ డెస్క్- సౌందర్య.. ఈ పేరును తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఒకప్పుడు తెలుగుతో పాటు దక్షిణాది సిని పరిశ్రమలో సౌందర్య నెంబర్ వన్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. చిన్న వయస్సులోనే సుమారు 100 సినిమాల్లో నటింటి రికార్డు సృష్టించింది సౌందర్య. మహానటి సావిత్ర తరువాత నటనలో సౌందర్య అంతటి పేరు తెచ్చుకుంది. మహిళా అభిమానులతో పాటు సౌందర్యకు అన్ని వయసుల వారు ఫ్యాన్స్ అయ్యారంటే ఆమె నటన ఏంత గొప్పగా ఉండేదో […]
ఈ వార్తలో ఎంత నిజముందో ముందు ముందు కాలమే చెప్పాలి. సింగపూర్లో చికిత్స పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ, బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేస్తూ దూసుకెళుతున్నారు. చికిత్స తర్వాత ఆయన ‘కబాలి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో పాటు కాలా, పేట లాంటి హిట్ చిత్రాలు చేశారు. 2.0 లాంటి భారీ బడ్జెట్ మూవీలో నటించారు. రజనీకాంత్ హీరోగా ఒక సినిమాను తెరకెక్కించే అవకాశం కలిగినా చాలు అనుకునే దర్శకులు […]
ఫిల్మ్ డెస్క్- ఒక్కోసారి జనాలు విచక్షణ కోల్పోతుంటారు. సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నవారు కూడా అసభ్యంగా ప్రవర్తించడం చాలా సందర్బాల్లో మంన చూశాం. ముఖ్యంగా ఆడవాళ్ల విషయంలో అమానుషంగా ప్రవర్తించే వారిని సమాజం నుంచి వెలివెయ్యాలని అందరికి అనిపిస్తుంటుంది. ఇక సినిమా వారికైతే లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. సోషల్ మీడియా వచ్చిన తరువాత ఇలాంటి వేధింపులు మరీ పెరిగిపోయాయి. కానీ వేధింపులకు పాల్పడేది ఏ ఆకతాయే ఐతే పెద్దగా పట్టించుకోవాల్సిన […]
రెండో దశలో కరోనా మహమ్మారి భయంకరంగా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతీ రోజు లక్షల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు ఒకటి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కోవిడ్ కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో తమిళ సినీ తారలు అక్కడి […]