పార్టీ పరంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే నేతలు కొన్నిసందర్భాల్లో మర్యాదపూర్వకంగా కలవడం చూస్తుంటాం.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురై య్యారు. దాంతో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు.
ఛత్తీస్గఢ్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీలో సోనియా రెండోరోజు ప్రసంగించారు. ఈ సందర్భంగా తన రాజకీయ గురించి సంచలన ప్రకటన చేశారు. పీన్లరీలో ఆమె భావోద్వేగంగా ప్రసంగించారు.
రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. దేశాన్ని మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకు రావాలనే లక్ష్యంతో ఈ పాదయాత్రను చేస్తున్నారు. ఈ యాత్ర ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ చేరుకుంది. అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. రాహుల్ అతని చెల్లి ప్రియాంక వాద్రా మధ్య ఉన్న అనుబంధం గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అన్న రాహుల్ గాంధీ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని ప్రియాంక వాద్రా గతంలోనే […]
కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కరోనా నుంచి కోలుకున్న తర్వాత పలు అనారోగ్య సమస్యలతో సోనియా గాంధీ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆవిడ కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్నట్లు అభిప్రాయపడుతున్నారు. కరోనా సోకడానికి ముందు నుంచే సోనియా శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అయితే సాధారణ హెల్త్ చెకప్ కోసం ఆస్పత్రికి వెళ్లినట్లు పార్టీలోని కొందరు చెబుతున్నారు. […]
దేశంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ప్రథమ స్థానంలో ఉంటాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ. కొన్నాళ్ల క్రితం వరకు రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితం, పెళ్లి తదితర వాటి గురించి మీడియాలో వార్తలు వచ్చేవి. ఇప్పుడైతే ఆ టాపిక్ను పక్కకు పెట్టారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా.. గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. భారత్ జోడో యాత్ర పేరుతో.. దేశమంతా పాదయాత్ర చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఓ […]
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గత రాత్రి యూట్యూబ్ నుండి డిలీట్ అయ్యింది. మంగళవారం రాత్రి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఛానల్ తొలగించబడింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. “ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయ్యిందని, మేము దాన్ని ఫిక్స్ చేసేందుకు గూగుల్, యూట్యూబ్ టీమ్స్తో టచ్లో ఉన్నామని.. సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేక ఎవరి ప్రమేయం వల్లనైనా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలో ఛానల్ […]
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(75) మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంఛార్జ్ జైరామ్ రమేశ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి కోవిడ్ పాజిటివ్ అని, ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం ఆమె హోమ్ ఐసోలేషన్లో ఉన్నారని అన్నారు. ఈమె నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణ ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. నేషనల్ హెరాల్డ్ కేసులో జూన్ నెలలో ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఆ […]
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మంగళవారం మరోసారి ఈడీ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు వ్యతిరేకంగా.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సోనియా గాంధీని ఈడీ విచారించటం సహా.. ధరల పెరుగుదల, జీఎస్టీ అంశాలపై ఢిల్లీలోని విజయ్ చౌక్ వద్ద ఆందోళనకు దిగింది కాంగ్రెస్. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీని చుట్టుముట్టిన పోలీసులు.. […]
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్రరూపం దాల్చే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్ది రోజులుగా నిలకడగా సాగుతున్న కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి కరోనా బారినపడ్డారు. గత కొంత కాలంగా సోనియాగాంధీ వరుసగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమకు స్వల్పంగా జ్వరం రావడం.. ఇతర ఇబ్బందులు పడుతున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి అయిన సుర్జేవాలా తెలిపారు. ఆమెకు పరీక్షలు జరిపిన తర్వాత కరోనా పాజిటీవ్ […]