ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని, ప్రముఖ సినీ గేయ రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రీ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో బుధువారం సీఎం జగన్ తో కలిసి కాసేపు మాట్లాడారు. అలానే వెఎస్సార్ తో సిరివెన్నెల కు ఉన్న అనుబంధం గురించి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కష్ట సమయంలో తమను ఆదుకునందుకు సీఎం జగన్ కు సిరివెన్నెల కుటుంబం పత్యేక ధన్యవాదాలు తెలిపారు. దిగ్గజ సినీ గేయ రచయిత, […]
సిరివెన్నెల సీతారామశాస్ర్తీ మరణం తెలుగు సినీ పరిశ్రమలో తీరని విషాదాని నింపింది. అనార్యోగ కారణంగా గత కొంతకాలంగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ పరిస్థితి విషమించి బుధవారం మరణించారు. ఆయన మరణం పట్ల ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రగాఢ సంతాపాన్ని తెలిజేశారు. ఏపీ ప్రభుత్వం అందించిన సహకారం పట్ల సిరివెన్నెల కుటుంబం మాట్లాడారు. తమ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు సిరివెన్నెల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. సిరివెన్నెల కుమారుడు సాయి […]
సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అండగా నిలిస్తుంది. ఇప్పటికే ఆయన ఆస్పత్రి బిల్లును క్లియర్ చేయించిన సీఎం జగన్.. తాజాగా ఆయన కుటుంబానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూమోనియాతో బాధపడుతూ నవంబర్ 24న హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల సీతారామశాస్త్రి.. నవంబర్ 30 మంగళవారం మరణించారు. ఆయన మరణవార్త విని సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిమ్స్ ఆస్పత్రిలో ఆయన వైద్యానికి […]
తెలుగు చలన చిత్ర ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి హఠాన్మారణంపై యావత్ తెలుగు చిత్ర పరిశ్రమ కన్నీటి సంద్రంలో మునిగిపోయింది. అయితే ఇటీవల న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల ఆరోగ్యం విషమించడంతో మంగళవారం సాయంత్రం మరణించారు. సిరివెన్నెల మరణించాడన్న వార్త తెలియగానే చిరంజీవితో సహా మిగతా ప్రముఖ నటులంతా సికింద్రాబాద్ లోని ఆస్పత్రికి చేరుకున్నారు. ఇక ఆయన మృతిపై తెలుగు సినీ ప్రముఖులే కాకుండా రాజకీయ నేతలు సైతం ఆయనతో ఉన్న అనుబంధాలను నెమరువేసుకుని […]
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. నవంబర్ 24న న్యూమోనియాతో బాధపడుతూ హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరిన సిరివెన్నెల నవంబర్ 30న తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన చికిత్స పొందిన ఆస్పత్రి బిల్లును ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం కట్టినట్లు సమాచారం. ఆంధ్ర ప్రాంతానికి చెందిన గొప్ప కవి మృతికి సంతాపంగా ఆయన ఆస్పత్రి ఖర్చును భరించడం కనీస బాధ్యతగా ఏసీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినట్లు తెలుస్తుంది. అందుకే […]
ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతిపై టాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. అలాగే ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ సైతం కవి మహాశయుడికి నివాళి ఘటించింది. ‘సిరివెన్నెలతో మొదలైన జీవన గీతం, సీతారామ శాస్త్రి గారి సాహిత్యంతో నిలిచిపోతుంది చిరకాలం’ అని గూగుల్ ఇండియా ట్వీట్ చేసింది. ‘ఓకే గూగల్, ప్లే సిరివెన్నెల సాంగ్స్’ అంటూ ప్రస్తుతం ట్రెండింగ్ సెర్చ్ను తన […]
ఎన్నో అద్భుతమైన పాటలను, మరుపురాని సాహిత్యాన్ని మనకు అందించి.. ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లిపోయారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ఆయన కలం నుంచి జాలువారిన సాహిత్యం ఎందరికో స్ఫూర్తిని, ఉత్సహాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి గొప్ప సినీ కవి కన్నుమూసే కొన్ని రోజుల ముందు ఒక దర్శకుడితో ఫోన్లో మాట్లాడారు. ఆ ఆడియో రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీతారామశాస్త్రి చివరిసారిగా మాట్లాడిన ఆ మాటలు ఆయన అభిమానుల చేత కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. డైరెక్టర్ కూచిపూడి వెంకట్తో […]
సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సాహితీ గగనాన ఆయన మకుఠం లేని మహారాజు. కవులు అందరికీ పాటపై పట్టు చిక్కితే ఆయనకే పాటే పట్టుబడింది. ముఖ్యంగా పతాక సన్నివేశాలకి సిరివెన్నెల రాసే పాటలు ప్రాణంగా నిలిస్తుంటాయి. చాలా సినిమాలను సిరివెన్నెల ఇలానే తన పాటతో కాపాడారు. దీనికి ముఖ్య ఉదాహరణగా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని అనే పాటని చెప్పుకోవచ్చు. 1997లో విడుదల సింధూరం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. కృష్ణవంశీ ఆ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు. ఇక సింధూరం సినిమా […]
ఎన్నో వేల పాటలు రాసిన రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఆయన టాలీవుడ్లో బాగా ఇష్టపడే హీరో ఒకరున్నారు. ఆ హీరో కోసమే పాట రాసినట్లు కూడా శాస్త్రి ఒక సందర్భంలో చెప్పారు. ఆ హీరో మరెవరో కాదు.. అల్లు అర్జున్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన అలవైకుంఠపురం చిత్రంలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వాటిలోని సామజవరగమన పాట ఆ చిత్రానికే హైలెట్గా నిలిచింది. ఆ పాట […]
ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. అయినా కూడా ఆయన మెరుగుపడకపోవడంతో విషమించి మంగళవారం కన్నుమూశారు.సిరివెన్నెల మృతి పట్ల ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుుడ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ‘తెలుగు సినిమా గేయ రచయిత శ్రీ చేంబోలు సీతారామశాస్త్రి పరమపదించారని తెలిసి ఎంతో విచారించాను. తొలి […]