మీరు రోహిత్ శర్మ ఫ్యానా? అయితే ఈ స్టోరీ కచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఐపీఎల్ లో ఐదుసార్లు కప్ కొట్టాడు, కొట్టాడు అని సంబరపడిపోతుంటారు కదా! ఇది చదివితే మీ ఆలోచనే మారిపోయే ఛాన్సుంది.
ఎన్నో రికార్డులు నెలకొల్పిన విరాట్ కోహ్లీ మీద ఎవరో ఒకరు విమర్శలు చేస్తూనే ఉంటారు. అలాంటి విమర్శకులకు ఆటతోనే కాదు మాటతో కూడా సమాధానం చెబుతాడు కింగ్ కోహ్లీ. ఈ విషయంలో కోహ్లీ ఏమన్నాడంటే ?
లక్నోతో మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్ చూస్తే.. మీకు కచ్చితంగా ఓ డౌట్ వస్తుంది! ఓ కామెంటేటర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆర్సీబీ ఫ్యాన్స్ మధ్య ఇదే డిస్కషన్ కు కారణమైంది.
బాబర్ అజమ్ టీమ్ కోసం కాకుండా.. తన కోసం మాత్రమే ఆడుతున్నాడని, జట్టు ఓడిపోతుంటే తొక్కలో సెంచరీలు ఎవరికి కావాలంటూ న్యూజిలాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్-ఆస్ట్రేలియా రెండో టెస్టుకు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఇండియా తొలి టెస్టు గెలిచి జోష్ మీద ఉంది. ఆస్ట్రేలియా పరాజయంతో అవమాన భారంతో ఉంది. ఈ టైమ్లో న్యూజిలాండ్ క్రికెటర్ సైమన్ డౌల్ చేసిన వ్యాఖ్యలు ఆసీస్కు పుండుమీద కారం చల్లినట్లు ఉన్నాయి.
ఆస్ట్రేలియా వేదికగా ముగిసిన టీ20 వరల్డ్ కప్ 2022 అనంతరం భారత జట్టు న్యూజిలాండ్తో టీ20 సిరీస్కు సిద్ధమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్తో పాటు సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, అశ్విన్, షమీ, దినేష్ కార్తీక్లకు విశ్రాంతి ఇవ్వడం.. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీమిండియా న్యూజిలాండ్ వెళ్లింది. నేడు(శుక్రవారం) విల్లింగ్టన్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే.. వర్షం కారణంగా మ్యాచ్ టాస్ కూడా […]
భారత్లో కోవిడ్ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్ 2021కీ కరోనా సెగ తగలకూడదని బయోబబుల్లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కరోనా సంక్షోభం కారణంగా ఈ లీగ్ను బీసీసీఐ అనూహ్యంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ తన దేశానికి తిరిగి పయనమవుతూ భారత ప్రజలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఈ విపత్కర సమయాల్లో భారత ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించాడు. దేశ ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞతను డౌల్ తన ట్వీట్ రూపంలో […]