ప్రకృతి విపత్తులను ఎవరమూ ఆపలేం. అవి సృష్టించే బీభత్సం కూడా అంతా ఇంతా కాదు. తాజాగా ఒక రాష్ట్రంలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో 7 మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా రైళ్లను చెప్పొచ్చు. మారుమూల ప్రాంతాలకు కూడా భారతీయ రైల్వే కనెక్టివిటీ విస్తరించింది. అంతర్రాష్ట్ర రైల్వే నెట్వర్క్ వల్ల ప్రజలు సుదూర ప్రాంతాలకు సులువుగా ప్రయాణాలు చేస్తున్నారు. అయితే, ఇంత భారీ నెట్వర్క్, కనెక్టివిటీ ఉన్నా.. దేశంలో రైల్వే స్టేషన్ లేని ఓ రాష్ట్రం ఉండటం గమనార్హం.
రోజు రోజూకు ప్రపంచ వ్యాప్తంగా జనాభా బాగా పెరిగిపోతుంది. ఈ క్రమంలో కొన్ని దేశాలు జనాభా నియంత్రణపై చర్యలు తీసుకుంటుంటే, మరికొన్ని దేశాలు జనాభా పెరుగుదల కోసం ఆఫర్లు ఇస్తున్నాయి. మన దేశం కూడా జనాభా పెరుగుదల బాగానే ఉంది. ఇప్పటికే మనదేశ జనాభా 140 కోట్లు దాటింది. దీంతో జనాభా నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు అంటూ ప్రకటనలు చేస్తుంది. అలానే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని ప్రత్యక్ష ఎన్నికలతో పాటు […]
భారత మాజీ క్రికెటర్ ‘విజయ్ సింగ్ మాధవ్జీ మర్చంట్’ పేరిట జరిగే ప్రతిష్టాత్మక టోర్నీ ‘విజయ్ మర్చంట్ ట్రోఫీ‘లో ఓ చెత్త రికార్డు నమోదయ్యింది. అండర్ 16 స్థాయిలో జరిగే ఈ టోర్నీని బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అంతటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఒక బ్యాటర్.. ఒక బంతికి కొట్టగలిగే స్కోరుకు.. ఒక జట్టు ఆటగాళ్లలందరూ ఆలౌట్ అయ్యారు. అవును.. ఇది నిజం. దేశవాళీ జట్టైనా సిక్కిం ఈ చెత్త రికార్డును మూటకట్టుకుంది. టోర్నీలో […]
సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లతో వెళ్తున్న ఆర్మీ ట్రక్కు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది భారత జవాన్లు మృత్యువాత పడగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 13 మంది జవాన్లు, ముగ్గురు అధికారులు ఉన్నట్లు సమాచారం. భారత-చైనా సరిహద్దు ప్రాంతంలో.. చాటేన్నుంచి తంగూ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మూడు ఆర్కీ వాహనాల కాన్వాయి థాంగు వైపు వెళ్తుండగా ఒక ట్రక్కు మలుపు తిరుగుతూ ప్రమాదవశాత్తూ లోయలోకి […]