వీధి కుక్కల బెడద ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. దొరికిన వారిని దొరికినట్టుగా వెంటబడుతూ, కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలను.. ఒంటిరిగా ఉన్న సమయం చూసి దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా, కోహెడలో అలాంటి ఒకటి వెలుగుచూసింది.
సినీనటి జీవితారాజశేఖర్ కేసీఆర్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణ కాలేదని, ఆయన కుటుంబం మాత్రమే బంగారమైందంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు
మానవ చరిత్రను తెలుసుకోవడానికి పుస్తకాలు, శాసనాలు బాగా ఉపయోగపడతాయి. అదే మన వైభవం, ఆచార వ్యవహారాలు తెలుసుకునేందుకు మాత్రం శిల్ప సంపద లాంటివి ఉండాల్సిందే. అందుకే అరుదైన శిల్పాలు దొరికినప్పుడు వాటిని పరిశీలించి, చరిత్రను ముందు తరాలు తెలుసుకునేలా భద్రపరుస్తుంటారు. ఇలాంటి శిల్పాలను కనుగొనేందుకు పురావస్తు శాస్త్రవేత్తలు, చరిత్రకారులు చేసే కృషి ప్రశంసనీయమనే చెప్పాలి. వాళ్ల కృషి వల్లే చరిత్రలో మరుగున పడిన ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి. ఇదిలాఉంటే.. తెలంగాణలోనే అతిపెద్ద ద్వారపాలకుడి శిల్పం తాజాగా బయటపడింది. […]
డిగ్రీ చదువుతున్న విద్యార్థినికి ఒక దేశ ప్రధానితో కలిసే అవకాశం రావడం అంటే మాటలా? ప్రధానిని కలిసే చాన్స్తో పాటు ఆయన పాల్గొనే పార్లమెంట్ సెంట్రల్ హాలులో కూర్చోవడం, అదే సభలో ప్రసంగించే అవకాశం కూడా వస్తే అంతకంటే ఇంకేం కావాలి? అలాంటి అరుదైన చాన్స్ తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన శ్రీవర్షిణి అనే యువతిని వరించింది. ఎంతో అనుభవం, అపారమైన పరిజ్ఞానం, విద్యార్హతలు, నైపుణ్యం కలిగిన వారికి కూడా రాని అదృష్టం శ్రీవర్షిణికి దక్కింది. సాధారణ నిరుపేద […]
తెలంగాణ సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జగదేవ్ పూర్ మండలం మునిగడపలో మారుతి 800 కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. వేములవాడ రాజన్న దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆధార్ కార్డు, ఇతర వివరాల ఆధారంగా నల్గొండ జిల్లా బీబీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం.. కారులో […]
ప్రజల సంక్షేమం, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడమే మా లక్ష్యం.. ఆ దిశగానే మేం పనిచేస్తాం అంటూ ఇప్పటికే చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రారంభం సందర్భంగా అదే విషయాన్ని మరోసారి నొక్కి వక్కాణించారు. అందులో భాగంగానే వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కేసీఆర్ సర్కార్ పింఛన్ ఇస్తోందన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కేసీఆర్ సర్కార్ వద్దకు కొత్త డిమాండ్ వచ్చింది. తమకు కూడా పింఛన్ కావాలంటూ బట్టతల బాధితులు డిమాండ్ […]
స్కూల్లో చదువు చెప్పే మాస్టారులు సరిగ్గా చదువు చెప్పకపోయినా, లేక టైమ్ కు రాకపోయినా, మరేదైనా కారణాలతో పిల్లలను వేధించినా పిల్లల తల్లిదండ్రులు టీచర్ ఇంటి ముందు బైటాయించి ధర్నా నిర్వహిస్తారు. కానీ ఓ టీచర్ ఏకంగా విద్యార్థి ఇంటి ముందు బైటాయించి వినూత్నంగా నిరసన తెలియజేయడం మీరు ఎక్కడైనా చూశారా? కానీ సిద్దిపేట జిల్లాలో అదే జరిగింది. ఇంగ్లీష్ చెప్పే ఓ టీచర్ ఏకంగా ఓ విద్యార్థి ఇంటి ముందు బైటాయించి నిరసన తెలియజేశాడు. ఆ […]
నేటికాలంలో కూడా ఆడపిల్లలు పుడితే భారం అనుకునే వారు చాలా మంది ఉన్నారు. కొందరు మాత్రం ఆడపిల్లలు ఇంటికి వెలుగులా భావిస్తారు. వారిని ఎంతో ఉన్నత చదువులు చదివించాలని కోరుకుంటారు. అయితే కొందరు మాత్రం పేదరికం కారణంగా తమ కుమార్తెలను చదివించకుండా పెళ్లిళ్లు చేసి అత్తగారింటికి పంపిస్తుంటారు. అలా ఎందరో చదువుల సరస్వతులు వెలుగులోకి రాకుండా ఉండిపోతున్నారు. తాజాగా ఓ గొర్రెల కాసుకునే ఓ వ్యక్తి కుటుంబంలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు ఉండగా […]
మూడుమళ్ల బంధంతో ఒక్కటై ఏడడుగులు నడిచారు. కలకాలం కలిసి జీవించాలనుకుని ఉన్న దాంట్లో ఆ దంపతులు సంతోషంగా బతుకున్నారు. ఇలా ఎంతో అందంగా సాగుతున్న వీరి దాంపత్య జీవితం ఒక్కసారిగా ఊహించని ముగింపుకు చేరుకుంది. ఉన్నన్ని రోజులు కలిసి జీవించారు, చివరికి కలిసే మరణించారు. తాజాగా వెలుగు చూసిన ఈ దంపతుల మరణం స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. […]
నేటి కాలంలో కొందరు భర్తలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుని సొంత కాపురాన్ని పక్కకు పెడుతున్నారు. ఇలా ఎంతో మంది భర్తలు భార్యలను కాదని పరాయి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని చివరికి కట్టుకున్న భార్యను మోసం చేస్తున్నారు. ఇక అసలు విషయం బయటపడడంతో హత్యలు చేయడం లేదంటే, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ భార్య ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లాలోని చిన్నకూడురులో శ్రీశైలం, రాజ్యలక్ష్మి దంపతులు నివాసం ఉంటున్నారు. […]