ఆసియా కప్ 2023 ప్రారంభానికి ముందు టీమిండియా హెడ్ కోచ్ ద్రావిడ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు. అయ్యర్, రాహుల్ కూడా ఆసియా కప్ లో ఆడతారు అని హింట్ ఇచ్చేసాడు.
ఈ ఏడాది చాలా మంది భారత క్రికెటర్లు గాయాల కారణంగా ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా దూరమయ్యారు. బుమ్రా, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం టీమిండియాలోని ఒక ఇద్దరు స్టార్లు ఆసియా కప్ కి అందుబాటులో ఉండడం లేదనే సమాచారం వినిపిస్తుంది.
ఆసియా కప్ క్రికెట్ టోర్నీని ఈ సారి హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ మండలి రిలీజ్ చేసింది. ఇక ఈ టోర్నీ కోసం కొంతమంది టీమిండియా స్టార్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో జోరుగా సాగుతోంది. గ్రూప్ దశ నుంచి ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఈ ఏడాది తమ అభిమాన జట్టేకప్పు కొడుతుంది అంటూ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సీజన్ లో చాలా మంది స్టార్ ప్లేయర్లు పాల్గొనలేదు. ఎవరు పాల్గొనలేదు.. వాళ్లు ఎందుకు తప్పుకున్నారో మరోసారి చూద్దాం.
చాహల్ భార్య 'ధనశ్రీ వర్మ' మరో బాంబ్ పేల్చింది. ఎప్పటికప్పుడు శ్రేయాస్ అయ్యర్తో కనిపిస్తున్న ఈ అమ్మడు.. నా మనసులో ఉంది వీళ్లెవరు కాదు.. 'రోహిత్' అంటూ ఎవ్వరూ ఊహించని సమాధానమిచ్చింది. అలా ధనశ్రీ ఎందుకు చెప్పిందో తెలియాలంటే కింద చదివేద్దాం..
గత కొంత కాలంగా టీమిండియా ఆటగాడు చాహల్ భార్య ధన శ్రీ వర్మతో కనిపిస్తూ.. తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. దాంతో వీరిద్దరు తరచుగా ఫొటోల్లో కనిపిస్తుండటంతో.. సోషల్ మీడియాలో పలు రకాలైన కామెంట్స్ వినిపించాయి. తాజాగా మరోసారి వీరిద్దరు కలిసి ఓ ఫోటోలో కనిపించారు.
కోల్ కత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అయిన శ్రేయస్ అయ్యర్ గాయపడ్డ సంగతి మనందరికి తెలిసిందే. దాంతో అతడి స్థానాన్ని ఏ ఆటగాడితో భర్తీ చేస్తారా అని KKR ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూశారు. ఇక వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. కేకేఆర్ విధ్వంసకర ఓపెనర్ ను అయ్యర్ స్థానంలోకి తీసుకుంది.
వెన్ను గాయంతో బాధపడుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విదేశాల్లో సర్జరీ చేయించుకోనున్నాడు. ఫలితంగా అతడు ఐపీఎల్తో పాటు పలు కీలక సిరీస్లకు దూరం కానున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్లేందుకు రెడీ అయిపోయాడు. ఐపీఎల్ విషయంలో తన మాటే చెల్లాలని మంకుపట్టు పట్టి కూర్చున్నాడట. ఇది కాస్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.