ఈజీ మనీ కోసం కొంతమంది కేటుగాళ్లు ఎన్నో రకాల అక్రమదందాలకు పాల్పపడుతున్నారు. ముఖ్యంగా ఇతర దేశాల నుంచి బంగారం ఇతర విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తూ అడ్డంగా బుక్ అవుతున్నారు.
జూబ్లీహిల్స్ లో స్థలం కొనాలన్నా, ఇల్లు కొనాలన్నా కొనలేని పరిస్థితి. అయితే హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ లాంటి ఏరియా మరొకటి రెడీ అవుతుంది. ఈ ఏరియాలో ప్రీమియం హిల్ టాప్ విల్లా ప్లాట్స్ ని సిద్ధం చేస్తున్నారు. ఈ ఏరియాలో తక్కువ బడ్జెట్ లో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం.
విమానాలు రద్దవడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాసేపట్లో ప్రయాణం అనగా హఠాత్తుగా ఫ్లైట్స్ రద్దు చేయడంతో ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మద్య తరుచూ విమాన, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే టెక్నికల్ ఇబ్బందుల కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ టేకాఫ్ అయిన తర్వాత సమస్యలు తలెత్తడంతో పైలెట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నారు.
రానున్న రోజుల్లో నగరంలో మెట్రో ప్రయాణమే కీలకం కానుందా..! నగరం నలువైపులా మెట్రో ప్రయాణాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తేనుందా..! అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. మెట్రో మార్గాలను పొడిగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందట. అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గాన్ని మరో 15 కి.మీ దూరంలో ఉన్న తుక్కుగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు పొడిగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ మద్య కొంతమంది అకతాయిలు బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ లో బాంబు పెట్టామని బెదిరింపు కాల్స్ చేయడం పరిపాటైంది.. బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో హుటాహుటిన పోలీసులు, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి ఏమీ లెకపోవడంతో ఊపిరి పీల్చుకుంటారు.
భాగ్యనగరంలో మెట్రో రైలు ప్రారంభమై నేటికి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా మెట్రో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. నగరవాసుల నుంచి మెట్రోకు మంచి స్పందన వస్తుందని తెలిపారు. మెట్రో రైల్ అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే రెండు లక్షల మంది ప్రయాణించారని గుర్తుచేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ […]
ఈ మద్య పలు స్పైస్ జెట్ విమానాల్లో సమస్యలు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. టెకాఫ్ కి ముందో.. టేకాఫ్ అయ్యాకో లేదా ల్యాండింగ్ సమయంలో టెక్నికల్ ఇబ్బందులు రావడంతో ప్రయాణీకులు ప్రాణాలతో చెలగాటం ఆడటం సర్వ సాధారణం అయ్యింది. దీంతో స్పైస్ జెట్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా గోవా నుంచి హైదరాబాద్ కి వస్తున్న స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. దాదాపు అర్థగంట పాటు విమానంలో పొగలు […]
ఈ మద్య కొంత మంది జనాలు ఈజీ మనీ కోసం ఎన్ని తప్పులు చేయడానికైనా సిద్ద పడుతున్నారు. ముఖ్యంగా డ్రగ్స్, మారణాయుధాలు, గోల్డ్ స్మగ్లింగ్, వ్యభిచారం ఇలాంటి దందాలతో కోట్లు సంపాదిస్తున్నారు. విదేశాల నుంచి బంగారం రక రకాల పద్దతుల్లో స్మగ్లింగ్ చేయడం.. ఎయిర్ పోర్ట్ లో అడ్డంగా బుక్ కావడం చూస్తూనే ఉన్నాం. భారీ ఎత్తున బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠాని శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ ఆఫీసర్లు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. శ్రీలంకన్ […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ముచ్చింతల్ లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాల్లో పాల్గొనడం కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మోదీని ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ వెళ్లాల్సి ఉండగా.. అనుకోకుండా ఆయన అస్వస్థతకు గురవ్వడంతో మంత్రులు, గవర్నర్ తమిళ సై మోదీకి స్వాగతం పలకనున్నారు. ఇక్రిశాట్ కార్యక్రమానికి కూడా కేసీఆర్ హాజర కాకపోవచ్చని.. సాయంత్రం చినజీయర్ ఆశ్రమానికి వెళ్లే […]