రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో మహిళ హత్య కేసు ఎంతటి సంచలనం కలిగించిందో.. రోజుకోక మలుపు కూడా తీసుకుంటుంది. నివాసాల మధ్య ఓ మహిళా మృతదేహాం కాలిపోయి కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
హైదరాబాద్ సరూర్ నగర్లో సాయి కృష్ణ అనే పూజారి అప్సర అనే మహిళను శంషాబాద్లో చంపి.. తన కారులో ఎక్కించుకుని.. తన ప్రాంతానికే తీసుకు వచ్చి మ్యాన్ హోల్లో పూడ్చిన సంగతి విదితమే. ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ మద్య చాలా మంది ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకోవడం.. డిప్రేషన్ లోకి వెళ్లిపోవడం జరుగుతుంది. ఆ సమయంలో మానసికంగా కృంగిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.
అప్సరను దారుణంగా హత్య చేసిన పూజారి సాయికృష్ణ ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నాడు. అయితే, అంతకంటే ముందు నిందితుడు పోలీసుల విచారణలో బోరున విలపించనట్లు తెలుస్తుంది.
వివాహేతర, అక్రమ సంబంధాలు వంటివి నేరాలకు కారణాలవుతున్నాయి. పెళ్లై, పిల్లులున్న స్త్రీ, పురుషులు పరాయి వ్యక్తుల మోజులో పడి.. కుటుంబ సభ్యులను పట్టించుకోవడం లేదు. అదే సమయంలో సహజీవనంలో కూడా దారుణాలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధంలో ఉన్న వ్యక్తులు కూడా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సవ్యంగా సాగిపోతున్నంత కాలం ఏమీ ఉండదు కానీ,
రెండు అక్షరాల ప్రేమ ఇద్దరి మనసులను ఏకంచేస్తుంది. యువతీ యువకులు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులై ప్రేమించుకుంటారు. ప్రేమే లోకంగా జీవిస్తుంటారు. కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్తాయి. మరికొన్ని మధ్యలోనే బ్రేకప్ అయిపోతాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దక్కకపోతే వారు పడే మనోవేదన అంతా ఇంతా కాదు. కొన్ని సంధర్భాల్లో చావుకు కూడా వెనకాడరు. ఈ కథలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం..
ఓ యువకుడు అక్క కూతురిపై మనసుపడ్డాడు. ఆ బాలిక కూడా మామతో ప్రేమలో పడినట్లు సమాచారం. దీంతో ఇద్దరు కొంత కాలం పాటు మాట్లాడుకున్నారు. కట్ చేస్తే.. చివరికి మామ చేతిలో కోడలు హత్యకు గురైంది. అసలేం జరిగిందంటే?