ప్రస్తుతం జింబాబ్వే వేదికగా వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నేపాల్, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచులో విండీస్ కెప్టెన్ షై హోప్ ఇండియన్ రన్ మెషీన్ కింగ్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసాడు.
ప్రస్తుత వన్డే క్రికెట్ లో ఎన్నో రికార్డులను సెట్ చేసాడు విరాట్ కోహ్లీ. బాబర్ అజామ్ కోహ్లీ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే వీరిద్దరికి షాకిస్తూ ఒక ప్లేయర్ తానే గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా ప్లేయర్?
భారత-వెస్టిండీస్ మధ్య ఆదివారం అహ్మాదాబాద్లో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ను టీమిండియా బౌలర్లు 176 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం కేవలం 4 వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కాగా ఈ మ్యాచ్లో తొలి వికెట్ను మొహమ్మద్ సిరాజ్ పడగొట్టాడు. వెస్టిండీస్ ఓపెనర్ హోప్ను బౌల్డ్ చేసి భారత్కు పవర్ప్లేలో బ్రేక్త్రూ అందించాడు. Siraj is back and India gets the powerplay […]