పలు పథకాల ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఏపీ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం వారికి కూడా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుంది.
సంక్షేమ పథకాల అమలుతో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. పథకాల ద్వారా అందించే మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తూ.. సద్వినియోగం అయ్యేలా చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు..