పబ్జీ గేమ్ ద్వారా పరిచయమై ప్రేమకు హద్దులు, సరిహద్దులు లేవని నలుగురు పిల్లల తల్లైన పాకిస్తాన్ కు చెందిన మహిళ సీమా హైదర్ పిల్లలతో కలిసి ప్రియుడికోసం నేపాల్ మీదుగా యూపీకి చేరింది. దీంతో వీరి ప్రేమవ్యవహారం దేశంలో సంచలనంగా మారింది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా ప్రేమ కథలు అనేకం తెరమీదకు వచ్చాయి. వాటిలో తొలుత బయటకు వచ్చిన లవ్ స్టోరీ సీమా హైదర్-సచిన్. పాకిస్తాన్ మహిళ అయిన సీమా హైదర్కు పబ్జీ ద్వారా పరిచయమయ్యాడు ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్.
సోషల్ మీడియా ప్రేమలు హద్దులు దాటి.. సరిహద్దులు దాటిపోయాయి. ఇటీవల కాలంలో ఇన్ స్టా, ట్విట్టర్, ఫేస్ బుక్లో మొదలైన ప్రేమ కథలు అవరోధాలను చేధించుకుని.. సుఖాంతమయ్యాయి. ఖండాంతరాలు ఆవల ఉన్న ప్రియుడి కోసం మహిళలే రావడం గమనార్హం.
స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక.. సోషల్ మీడియాకు బానిసలైపోయారు నూటికి 99 శాతం మంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి యాప్స్ ద్వారా సరిహద్దులు దాటి స్నేహాలు చేస్తున్నారు. స్నేహమే కాదూ ప్రేమ గీతాలు ఆలపిస్తున్నారు.
ప్రేమకు ఎల్లలు ఉండవంటారు. అదే నిజమే కాబోలు అనిపిస్తుంది ఇటీవల కాలంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే. పబ్జీ గేమ్ ద్వారా ప్రేమికుడిగా మారిన భారతీయ యువకుడి కోసం నలుగురు పిల్లలతో కలిసి యుపికి వచ్చేసింది సీమా హైదర్ అనే పాకిస్తాన్ మహిళ
సీమా హైదర్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా భారత్ లోకి చొరబడిన సీమాకి ఆ ఇద్దరూ సహాయం చేయడమే కాకుండా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
ప్రేమ సరిహద్దులు దాటి మరీ ప్రయాణం చేస్తుంది. దీనికి పెళ్ళై, పిల్లలున్న మహిళలేం తక్కువ కాదు. ఫేస్ బుక్, పబ్జీ వంటి ఆన్ లైన్ వేదిక ద్వారా పరిచయాలు పెంచుకుని లవర్స్ కోసం వేరే దేశాల నుంచి భారత్ కి వస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే యువతి మాత్రం ప్రియుడి కోసం ఇంట్లో అబద్ధం చెప్పి మరీ పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది.
ప్రేమ పేరుతో పాకిస్తాన్ నుంచి భారత్ లోకి అక్రమంగా ప్రవేశించి పాక్ ఏజెంట్ గా ఆరోపణలు ఎదుర్కొంటున్న సీమా హైదర్ ను కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఈ క్రమంలో సీమా హైదర్ ఆమె భర్త సచిన్ మీనా ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారు.
భారతీయ పురుషులను అందగాళ్లుగా చెబుతున్నాయి సర్వేలు. ఇటీవల జరుగుతున్న కొన్ని సంఘటనలే అందుకు ఉదాహరణలుగా తేల్చక తప్పడం లేదు. ఈ సర్వేలు నిజం చేసేలా భారతీయ పురుష పుంగవులపై విదేశీ వనితలు మనస్సు పారేసుకుంటున్నారు
సెల్ ఫోన్ ఎంత కొంప ముంచుతోంది. మొన్నటి మొన్న పబ్జీ ఆటతో మొదలైన ప్రేమ.. ఖండాంతరాలు దాటి ప్రియుడ్ని కలిసేలా చేసింది. పబ్జీతో పరిచయమైన భారత్లోని ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రేమికుడు సచిన్ కోసం నేపాల్ మీదుగా వచ్చేసింది సీమా అనే పాకిస్తాన్ మహిళ