లోన్లు తీసుకొని వాటిని తిరిగి చెల్లించకుండా, చట్టానికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతున్న వారిని పట్టుకోవడం కోసం క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి 'సెబీ' కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అసెట్ డిఫాల్టర్ల సమాచారం తెలిపిన వారికి రూ.20 లక్షల వరకు నజరానా అందించనున్నట్లు ప్రకటన చేసింది. ఈ మేరకు 515 మంది ఎగవేతదార్ల జాబితాను విడుదల చేసింది. వీరికి సంబంధించిన సమాచారాన్నే మీరు తెలియజేయాలి.
సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఒక స్టార్ హీరో మీద కొరడా ఝళిపించింది. స్టాక్ మార్కెట్లోకి రాకుండా ఆయనపై నిషేధం విధించింది. ఇంతకీ ఆ హీరో ఎవరు, సెబీ ఎందుకిలా చేసిందంటే..!
వ్యాపార ప్రపంచంలో కేఫ్ కాఫీడేకు ఉన్న ప్రత్యేకత అంతా ఇంతా కాదు. అయితే 2019లో కేఫ్ కాఫీడే వ్యవస్థాపకులు అయిన వీ.జి సిద్దార్థ ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా ఆ పరిశ్రమ కుంగుబాటుకు లోనైంది. ఇక సిద్ధార్థ మరణం తర్వాత బిజినెస్ పగ్గాలు చేపట్టింది ఆయన సతీమణి మాళవిక కృష్ణ. కొద్ది రోజుల్లోనే కంపెనీకి ఉన్న అప్పుల్లో సగం అప్పులను తీర్చి ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ఈ నేపథ్యంలోనే బిజినెస్ వరల్డ్ లో ఓ వార్త హాట్ టాపిక్ గా […]
ముంబై కేంద్రంగా ఉన్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ).. వివిధ విభాగాల్లో ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్లు) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ జూలై 14 నుండి ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలి. మీరు అధికారిక సైట్ sebi.gov.in ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలతో పాటు.. దరఖాస్తును కూడా సమర్పించవచ్చు. ముఖ్య సమాచారం: దరఖాస్తు ప్రారంభ తేదీ – 14 జూలై 2022 దరఖాస్తు […]
పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన రాజ్కుంద్రా చుట్టూ ఉచ్చు మరింత బిగుస్తోంది. బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, రాజ్కుంద్రా దంపతులకు మరో షాక్ తగిలింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి బోర్డ్ ఆఫ్ ఇండియా శిల్పా శెట్టి, రాజ్కుంద్రా, వారి సంస్థపై మూడు లక్షల జరిమానా విధించింది. ఈ ఆర్డర్ అందిన 45 రోజులలోపు 3 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. సె ఇన్సైడర్ ట్రేడింగ్ నియంత్రణ రూల్స్ ను అతిక్రమించారనే కారణాలతో ఫైన్ విధించింది. వియాన్ ఇండస్ట్రీస్ కు సంబంధించి 2013 […]