మీరు మెడిసిన్ చదువాలనుకుంటున్నారా..? ఆర్థికంగా తోడ్పాటు కావాలా..? అయితే ఈ సువర్ణావకాశం మీకోసమే. వైద్య విద్యనభ్యసించే ప్రతిభావంతులకు ఆర్థిక సహకారం అందించేందుకు ఉద్ధేశించిన ‘ఆలిండియా ప్రీ మెడికల్ స్కాలర్షిప్ టెస్ట్ (సెకండరీ) 2023’ నోటిఫికేషన్ వెలువడింది. ఇందులో అర్హత సాధిస్తే.. మీ కోర్సు పూర్తయ్యే వరకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం అందుతుంది.
ఇంజనీర్లు అవ్వాలని ఎంతోమంది కలలు కంటారు. కంప్యూటర్ ఇంజనీరో, సివిల్ ఇంజనీరో, మెకానికల్ ఇంజనీరో ఇలా ఇంజనీరింగ్ విభాగంలో ఏదో ఒక ఇంజనీర్ గా స్థిరపడాలని ప్రతి ఒక్కరూ కల కంటారు. అయితే ఆర్థిక స్థోమత అనేది యువత కలలకు ఆటంకం అవుతుంది. ప్రతిభ ఉన్న విద్యార్థుల కలలకి డబ్బు ఆటంకం కాకూడదని ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు, బ్యాంకులు స్కాలర్ షిప్ లను అందిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కూడా ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ లను […]
పేద, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారికి పిల్లల చదువుల కోసం అయ్యే ఖర్చులను భరించాలంటే మూడు పుటల్లో ఒక పూట పస్తులుండాలి. రెక్కాడితేనే గానీ డొక్కాడని పరిస్థితి ఉంది నేడు. ఇలాంటి పరిస్థితుల్లో తమ పిల్లలకు నాణ్యమైన చదువు చెప్పించాలంటే కార్పొరేట్ స్కూళ్లలో, కార్పొరేట్ కళాశాలల్లో చేర్పించాలి. కానీ నాలుగు మెతుకులు సంపాదించుకోవడానికే ఈ బతుకులు సరిపోవడం లేదు. అలాంటిది ఇక పిల్లల చదువులు, పుస్తకాలు, భవిష్యత్తు గురించి ఆలోచించడం కూడానా? అనేలా ఉంది. ఇలా పిల్లల […]
కొంతమందికి ప్రతిభ ఉంటే డబ్బుండదు, కొంతమందికి డబ్బుంటే ప్రతిభ ఉండదు. డబ్బు ఉండి ప్రతిభ లేకపోయినా ఏదో రకంగా బతికేయచ్చు. కానీ ప్రతిభ ఉండి డబ్బు లేకపోతే మాత్రం అది వారి జీవితాలే కాదు సమాజం కూడా వెనకబడిపోవడానికి కారణమవుతుంది. ప్రతిభ ఉన్న వారిని ప్రోత్సహించాలి. ముఖ్యంగా చదువులో ప్రతిభ చూపించేవారికి ఆర్ధిక ప్రోత్సాహం ఉండాలి. అందుకే ప్రభుత్వాలు ప్రతిభ ఉండి ఆర్ధికంగా వెనకబడి ఉన్న వారి కోసం స్కాలర్ షిప్ లు అందిస్తున్నాయి. ఆర్థిక వైకల్యం […]
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2022–23 సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఎస్సీ పేద విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అందిస్తోంది. పదో తరగతి పూర్తయిన విద్యార్థులు మాత్రమే ఇందుకు అర్హులు. పేద విద్యార్థుల ఉన్నత చదువులే లక్ష్యంగా ప్రభుత్వం ఈ స్కాలర్షిప్స్ అందిస్తోంది. చదువుతున్న కోర్సుల ఆధారంగా ప్రతి ఏడాది రూ. 2500 నుంచి రూ. 13,500 వరకు స్కాలర్షిప్ అందిస్తారు. ఇలా ఐదేళ్లలో మొత్తం 63 లక్షల మందికి చెల్లిస్తారు. అర్హతలు: […]
పేద విద్యార్థులకు చేయూతను అందించేందుకు కార్పొరేట్ సంస్థలు ఒక్కొక్కటిగా ముందుకు వస్తున్నాయి. మీ చదువుకు మాది భరోసా అంటూ రాజకీయ నాయకుల్లా మాటలు చెప్పకుండా.. స్కాలర్ షిప్ లు అందిస్తూ వారిని పైచదువులు.. చదివేలా ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ విభాగం హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. విద్యాధన్ స్కాలర్షిప్ పేరుతో స్కాలర్షిప్స్ అందిస్తోంది. ప్రతిభ ఉండి ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులు చదువలేకపోతున్న […]